మధ్యప్రదేశ్ లో వెలుగుచూసిన వ్యాపం కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనానికి తెరలేపిన నేపథ్యంలో ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేయాలని అదేశిస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రికోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితులు, సాక్షులతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధమున్న సుమారు 49 మంది అసహజ మరణాలకు గురికావడంతో వారి మరణాలను కూడా సిబిఐ దర్యాప్తు చేయాలని అత్యున్నత న్యాయస్థానం అదేశాలు జారీ చేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ కేసు విషయంతో సిబిఐ విచారణకు అదేశించకుండా తమపై భారాన్ని వేయడాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పబట్టింది.
ఈ కేసులో మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ రాం నరేశ్ యాదవ్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదని కూడా అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ కేసు దర్యాప్తును తాము స్వయంగా పర్యవేక్షిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి మద్యప్రదేశ్ ప్రభుత్వానికి, గవర్నర్, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులను జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 24లోగా ప్రాధ్యమిక సమాచారం ఇవ్వాలని సిబిఐని అదేశించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ కేసును తదుపరి విచారణను 25కు వాయిదా వేసింది. వ్యాపం కుంభకోణంపై సీబీఐ విచారణ కోరుతూ దిగ్విజయ్సింగ్, కుమార్ విశ్వాస్ సహా 9 పిటిషనన్లు దాఖలు చేయగా, కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ సుప్రీకోర్టులో పిటీషనర్ల తరపున వాదనలు వినిపించారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more