సమావేశాలు జరిగే సమాయంలోనే ఈ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్న హైదరాబాద్ అసెంబ్లీలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు శీతకాలం సమావేశాలు జరుగుతున్న పార్లమెంట్ అతీ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు ఢిల్లీ పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ప్రమాదం వలన ప్రాణనష్టం జరగలేదని పోలీస్ వారు అంటున్నారు. పార్లమెంటు భవన సమీపంలో ఈ రోజు మధ్యాహ్నం 12.30 ప్రాంతంలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 78వ నంబరు గదినుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పేశఆరు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ప్రమాధానికి కారణాలపై విచారణ సాగుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more