Nizams daughter stakes claim to rs 2000 crore assets

hyderabad nizam daughter, ancestral property, niloufer, mukarram jah, manolya onur

Nizam's daughter stakes claim to Rs 2000 crore assets

Nizam.gif

Posted: 11/20/2012 11:22 AM IST
Nizams daughter stakes claim to rs 2000 crore assets

Nizam's daughter stakes claim to Rs 2000 crore assets

నిజాం వారసులు ఆస్తుల కోసం మరో సారి కోర్టును ఆశ్రయించారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన నిజాం కుటుంబ వారసులు ఆస్తి పాస్తుల పంపకంలో పలు పర్యాయాలు కోర్టులను ఆశ్రయించి ఏళ్ల తరబడి న్యాయ పోరాటం సాగించారు. తాజాగా ప్రిన్సెస్ నీలోఫర్ న్యాయ పోరాటానికి సిద్దమవుతున్నారు. ఎనిమిదో నిజాం ప్రిన్స్ ముఖరంజా 1990 ఆగస్టులో పెళ్లి చేసుకున్న మనోలియ ఒనర్ కూతురు ప్రిన్సెస్ నిలోఫర్ (21) తన తండ్రి నుంచి వారసత్వంగా రావలిసిన ఆస్తిని రాబట్టుకునేందుకు ఇస్తాంబుల్ నుంచి నగరానికి చేరుకుంది. మూడేళ్ల పాటు కాపురం చేసిన ప్రిన్సెస్ మనోలియా (మూడవ భార్య) కు 1993లో ప్రిన్స్ ముఖరంజా స్విర్జర్లాండ్ జెనీవాలో విడాకులు ఇచ్చారు. అప్పుడే నగరంలోని చిరాన్ ప్యాలెస్ ను నిలోఫర్‌కు కానుకగా అందిస్తున్నట్టు ప్రకటించారు. నిజాం కుటుంబంలోని ఇతర సభ్యుల వలె ప్రిన్సెస్ నీలోఫర్ చదువుతో పాటు ఉన్నతంగా జీవించేందుకు అవసరమైన సంపదను సమకూర్చుతున్నట్టు రాతపూర్వకంగా హామీ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Harish rao fire on chandra babu naidu
Trs mla harish rao vs komatireddy brothers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles