Old ladies attacked for gold

Old ladies attacked for gold, Guntur Brindavan Gardens, Plumber attacks ladies, Attack on ladies for gold

Old ladies attacked for gold

వృద్థుల మీద దారుణకాండ

Posted: 07/17/2013 12:30 PM IST
Old ladies attacked for gold

గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ లో నివాసముండే 87 సంవత్సరాల కమలమ్మ, ఆమె కూతురు 60 సంవత్సరాల శ్యామ సుందరి మీద బంగారు ఆభరణాల కోసం విశాఖవాసని చెప్పుకున్న ప్లంబర్ ఘాతుకానికి ఒడిగట్టిన వార్త ఆ ప్రాంతవాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది.   

పోలీసుల వివరణ ప్రకారం కమలమ్మ తన ఇంట్లో పైపుల మరమ్మత్తుకోసం మంగళవారం ప్లంబర్ ని పిలిపించి పనిచేయించుకున్నారు.  పని జరుగుతున్నప్పుడు వాళ్ళ ఒంటి మీదున్న బంగారు నగలు చూసి వాటి మీద కన్ను వేసిన ప్లంబర్ పనైపోయి డబ్బులు కూడా తీసుకుని వెళ్ళినవాడు కాస్తా మళ్ళీ తిరిగివచ్చి విశాఖపట్నం బస్సు తప్పిపోయిందనే కుంటిసాకుతో రాత్రికి పడుకుని పొద్దున్నే వెళ్ళిపోతానని నమ్మకంగా చెప్పటంతో వాళ్ళు అతని మాటలను నమ్మి నిన్న మంగళవారం రాత్రి ఆ ఇంట్లో పడుకోనిచ్చారు.  

అయితే ఈ రోజు ఉదయం 5.30 కి లేచి తల్లీ కూతుళ్ళనిద్దరినీ బెదిరించి డబ్బు, నగలు ఇవ్వమని అడగ్గా వాళ్ళు ప్రతిఘటించటంతో ఆ ఇద్దరి మీదా దాడి చేసాడా ప్లంబర్.  ఆ దాడిలో కమలమ్మ అక్కడికక్కడే మరణించింది, శ్యామ సుందరి హాస్పిటల్ పాలైంది.  శ్యామ సుందరి వివరాలు చెప్పగలిగితే దర్యాప్తు ముందుకు సాగుతుందంటున్నారు పోలీసులు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more