grideview grideview
  • Sep 06, 02:10 PM

    తుఫాన్ సినిమాకు 'సమైక్య' దెబ్బ నష్టపోయిన హోల్ సేల్ వ్యాపారం

    సెగలో తడిచిన తుఫాన్ సమైక్యాంద్ర కోరుతూ పట్టణంలో తుపాన్ సినామా ప్రదర్శితమవుతున్న థియేటర్ వద్ద ఐకాస ఆద్వర్యంలో ఆందోళన చేపట్టారు. చిరంజీవి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని నినాదించారు. ఆందోళనకారులతో మాట్లాడిన పోలీసులు వారికి నచ్చజెప్పారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ...

  • Sep 05, 04:38 PM

    రూపాయి పతనం..

    రోజురోజుకూ పతనమవుతున్న రూపాయి.. యూపీఏ సర్కారు పతనానికి నాంది అవుతుందని విజయవాడ సిపిఎం కార్యదర్శి బాబూరావు హెచ్చరించారు. పెరిగిన నిత్యావసర ధరలు, ఆర్థిక సంక్షోభానికి నిరసనగా సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కిలో ఉల్లిపాయలు కొనే పరిస్థితిలో లేని...

  • Sep 04, 03:19 PM

    బాబు ఆత్మగౌరవ యాత్ర-విజయవాడ అష్ట దిగ్బంధం

    ఈనెల 6వ తేదనీ క్రిష్ణ జిల్లాలోకి చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర ప్రవేశించనున్నంది. అయితే బాబు ఆత్మగౌరవ యాత్ర ను విజయవంతం చెయాలని ఎమ్మెల్యే అంబటి శ్రీహరిప్రసాద్ కోరారు. స్థానిక శిశువిద్యామందిరం పాఠశాల ప్రాంణంగంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్న...

  • Sep 03, 01:14 PM

    శ్రావణ మాసంలో ఇంద్రకీలాద్రి కి 'సమైక్య' సెగ..

    శ్రావణ మాసంలో బెజవాడ కనక దుర్గమ్మకు సమైక్య సెగ తగిలింది. భక్తులు ఎక్కువగా తరలివచ్చే శ్రావణ మాసంలోనూ కనకదుర్గమ్మ దేవాలయం భక్తులు లేక వెలవెలబోతుంది. శ్రావణమాసం అమ్మవారికి, భక్తులకు ఎంతో ప్రీతికరం. ఈ మాసంలో అమ్మవారికి భక్తులు వివిధ రూపాల్లో మొక్కులు...

  • Sep 02, 02:53 PM

    ప్రెవేటు ఆస్పత్రుల ముసివేత- రంగంలోకి దిగిన ఉపాద్యాయులు

    సమైక్యాంద్రకు మద్దతుగా విజయవాడలో రేపు ప్రైవేటు ఆసుపత్రుల మూసివేతకు ఐఎంఏ విజయవాడ విభాగం పిలుపునిచ్చింది. అత్యవసర వైద్య సేవలకు మాత్రం మినహాయింపు ప్రకటించింది.   రంగంలోకి దిగిన ఉపాద్యాయలు నందిగామలో వివిధ వర్గాల ఆద్వర్యంలో ఆందోళన కార్యక్రమాల నిర్వహించారు. ప్రైవేటు స్కూల్స్...

  • Aug 31, 02:50 PM

    ఆ ముగ్గురు పై కేసు పెట్టిన అడుసుమిల్లి

    రాష్ట్రంలో విభజన చిచ్చు పెట్టి అమాయకులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, టీడీపీ అధినేత చంద్రబాబులపై విజయవాడ మాచవరం ఏడో నెంబరు పోలీసు స్టేషన్‌లో మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్...

  • Aug 30, 01:13 PM

    విభజనకు మొదటి ముద్దాయి ఆ ఇద్దరే

    రాష్ట్ర విభజనకు వైఎస్ రాజశేఖరెడ్డి మొదటి ముద్దాయి అయితే రెండో ముద్దాయి సోనియాగాంధీ అని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాలి ముద్దు క్రిష్ణమ నాయుడు ఆరోపించారు. విభజన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, రాష్ట్రాన్ని సమైక్యాంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీ,...

  • Aug 28, 08:00 AM

    లక్షగళ గర్జన-సమైక్యమే శ్వాస- అదనపు బాదుడు

    సమైక్యాంధ్రకు మద్దతుగా దేవినేని అవినాష్ అధ్వర్యంలో బందరురోడ్డులో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈరోజు ఉదయం లక్షగళ గర్జనకు దిగారు. లక్ష మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి సమైక్య నినాదాలు వినిపించారు. మూడు గంటల పాటు విద్యార్థి గర్జన జరుగనుంది. ఈ...