grideview grideview
  • Sep 04, 04:01 PM

    పుణ్యక్షేత్రంలో పాలిటిక్స్ బాన్

    శ్రీవారికి రాజకీయాలు అంటగట్టొద్దని తెగేసి చెప్పారు. వెంకన్న సన్నిధిలో పాలిటిక్స్ బాన్ చేయాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించకూడదని సూచించారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడేది లేదని తేల్చి చెప్పారు.తిరుపతిలో సినీ, రాజకీయ ప్రముఖుల హడావిడి అంతా ఇంతా కాదు. ప్రముఖులంతా వెంకన్న సన్నిధిలో...

  • Sep 03, 04:42 AM

    దమ్ముంటే టీ ఇచ్చేయ్యండి-రెచ్చగొట్టిన బాబు - షర్మిల ఫైర్

    చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా లేఖ సమర్పించడానికి కూడా ఓ లెక్క ఉందని షర్మిల ఆరోపించారు. తొమ్మిదేళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తన హయాంలో హైదరాబాద్‌ చుట్టూ ఆస్తులను పెద్ద ఎత్తునే కూడగట్టారనీ, వాటి పరిరక్షణ కోసం సీమాంధ్రుల ప్రయోజనాలకు...

  • Sep 02, 03:27 PM

    శ్రీవారి భక్తులపై చిరుత దాడి

    తిరుమల కాలినడకన వెళ్తున్న శ్రీవారి భక్తులకు చిరుతపులి దాడిచేసింది. ఈ దాడిలో పలువురు గాయపడినట్లు సమాచారం. తిరుపతి వోల్వో బస్సు   రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ చిత్తూరు జిల్లా తిరుపతిలో వోల్వో బస్సులతో ర్యాలీ నిర్వహించారు. మబ్బు యువసేన ఆద్వర్యంలో వీవీ...

  • Aug 31, 03:05 PM

    తిరుపతిలో షర్మిల బహిరంగ సభ- కుండపోత వర్షం

    తిరుపతిలో కుండపోతగా వర్షం కురుస్తోంది. వర్షపు నీటితో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.   షర్మిల బహిరంగ సభ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సెప్టెంబర్ రెండో తేదీన తిరుపతికి రానున్నట్లు పార్టీ...

  • Aug 30, 01:31 PM

    డాలర్ శేషాద్రి ఆద్వర్యంలో భారీ ర్యాలీ

    రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉద్యోగులు రోడ్డెక్కారు. భారీ ర్యాలీ నిర్వహించారు. ఎప్పుడూ సాధారణంగా బయటకు రాని డాలర్ శేషాద్రి కూడా విభజనను వ్యతిరేకిస్తూ డప్పు కొట్టారు. తిరుమలకు విఐపీలు వస్తే, వారిని కలుసుకుని దగ్గరుండి...

  • Aug 28, 09:22 AM

    శ్రీవారికి తాకిన సమైక్య సెగ- భక్తులు కష్టాలు

    సమైక్య సెగ తిరుమలేశుడిని తాకింది. దాంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. సమైక్యాంధ్ర సాధనలో భాగంగా తిరుమతిలో అష్ట దిగ్బంధం కొనసాగుతోంది. తిరుపతి బంద్‌కు స్వచ్ఛంద, ఉద్యోగ సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ నేడు, రేపు ...రెండురోజుల పాటు పిలుపునిచ్చిన...

  • Aug 26, 10:14 AM

    లక్షగళార్చన-బంగారు తాపడం

    సమైక్య నిరసన రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నగరంలో సమైక్య నిరసనలు కొనసాగుతున్నాయి. ఉదయం ఆర్టీవో కార్యాలయం వద్ద గెజిటెడ్ ఆఫీసర్లు, ఏపీఎన్జీవోలు రక్తదానం చేస్తూ తమ నిరసనను తెలిపారు.   బంగారు తాపడం తిరుమలలో శ్రీవారి స్వర్ణరథానికి బంగారు తాపడం పనులు...

  • Aug 23, 11:07 AM

    కావూరిని తాకిన సమైక్య.. బాలయ్య అభిషేకం..

    కేంద్రం మంత్రి కావూరి సాంబశివరావు ఈరోజు తన కుటుంసభ్యులతో శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకునేందుకు వెళ్లారు. అయితే దర్శనం అనంతరం తిరిగి వెళ్లే సమయంలో ఆలయ ఆవరణలో రాజకీయ ఉద్యోగ ఐకాస సభ్యులు మంత్రిని అడ్డగించి తక్షణమే ఆయనను రాజీనామా చేయ్యాలని డిమాండ్ చేశారు....