దర్శన సమయం
ఆలయం ప్రారంభ ఉదయం 4.00 నుండి సాయంత్రం 9.30 వరకు ఉంటుంది. ప్రత్యేకంగా ఆదివారం / శనివారం / పండుగ రోజుల్లో ఉదయం 3 గంటల నుండి సాయంత్రం 9.30 వరకు ఆలయ ప్రవేశం ఉంటుంది.
నిత్యం జరిగే పూజలు..
ఉదయం 4-00 నుండి సుప్రభతం ఉదయం 4-30 వరకు
ఉదయం 4-30 నుండి బిందు తీర్థం ఉదయం 5-00 వరకు
ఉదయం 5-00 నుండి బాల భోగం ఉదయం 5-30 వరకు
ఉదయం 5-30 నుండి నిజబిషేకం ఉదయం 6-30 వరకు
ఉదయం 6-30 నుండి అర్చన ఉదయం 7-15 వరకు
ఉదయం 7-15 నుండి అన్ని దర్శనాలు ఉదయం 11-30 వరకు
ఉదయం 11-30 నుండి మధ్యాహ్నం మహారాజ బోగం 12-30 వరకు
మధ్యాహన్నం 12-30 నుండి సాయంత్రం దర్శనం 3-00 వరకు
మధ్యాహన్నం 3-00 గంటల నుండి ద్వారాబంధనం 4-00 సాయంత్రం వరకు
భక్తుల దర్శన సమయం.
04-00 గంటల నుండి 5-00 సాయంత్రం వరకు ప్రత్యేక దర్శనం
05-00 గంటల నుండి 7-00 సాయంత్రం వరకు అన్ని దర్శనం
07-00 గంటల నుండి 7-30 సాయంత్ర వరకు ఆరాధన
7-30 గంటల నుండి 8-15 రాత్రి అర్చన
8-15 గంటల నుండి 9 -00 రాత్రి దర్శనం (అన్ని)
9-00 గంటల నుండి 9-30 రాత్రి మహా నివేధన
9-30 గంటల నుండి 9-45 రాత్రి Shayanostavams
కళ్యాణం 08-00 ఉదయం నుండి 11-00 వరకు
జోడు సేవా 05-30 సాయంత్రం నుండి 07-00 ల వరకు
1 అతిథి శీగ్ర దర్శనం - (2) లడ్డు ప్రసాదంతో రూ 100 ఫీజు వసూలు ద్వారా 07-00 గంటల మరియు 08-15 pm నుండి 09-00pm కు వద్ద 07-15 నుండి అనుమతించబడతారు.
విఐపి దర్శన్ రూపాయలు-150 / ఏర్పాటు చేస్తారు - రెండు లడ్డులు, ప్రసాదం
ఆర్జిత సేవాలు..
ఉదయం 4.00 నుండి సుప్రభతం సేవా రూపాయలు 51,00 ఉదయం 4.30 గంటల వరకు. ఒక్కరికి మాత్రమే
ఉదయం 5.30 నుండి నిజభిషేకం రూ 250.00 ఉదయం 6.30 గంటల వరకు . . ఒక్కరికి మాత్రమే
5.30 నుండి నిజభిషేకం రూ 500.00 , ఉదయం 6.30 గంటలకు వరకు ఒక జంటకు మాత్రమే
6.30 నుండి సహస్ర నమార్చన రూ 216,00 ఉదయం 7.15 గంటల వరకు ఒక్కరికి మాత్రమే
8.30 నుండి కుంకుమార్చన రూ 100.00 ఉదయం 9.00 గంటల కు ఒక్కరికి మాత్రమే
May 17 | స్థలపురాణం:;- స్కాంద,బ్రహ్మాండ పురాణాలలో శ్రీ యాదగిరి క్షేత్ర మహాత్మ్యం వర్ణించ బడినట్లు స్థల పురాణం చెపుతోంది. విభాండకుని కుమారుడు ఋష్యశృంగుడు. ఋష్యశృంగుని కుమారుడు యాద ఋషి. ఈమహర్షి నరసింహోపాసకుడు. శ్రీలక్ష్మీ నరసింహస్వామిని ప్రత్యక్షంగా దర్శించాలని... Read more
May 17 | హైదరాబాద్ మహత్మగాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్, ఉప్పల్ నుండి అధికంగా ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. అంతేకాకుండా భువనగిరి, నల్గొండ బస్ స్టేషన్ల నుండి అధిక సంఖ్యలో యాదగిరి గుట్టకు చేరుకుంటాయి. వివిధ... Read more
May 17 | రైలు మార్గం ద్వారా - యాదిగిరి గుట్టకు రైలుమార్గం ద్వారా చేరుకోవాలనేవారు దగ్గరలోని రైల్వే స్టేషన్లు భువనగిరి, నల్గొండ, కలవు, అక్కడి నుండి బస్సు ప్రయాణం లేదా కారు ప్రయాణంలో గుట్టకు చేరుకోవాలి..... Read more
May 17 | విమాన ప్రయాణం ద్వారా యాదిగిరి గుట్ట చేరుకోవాలంటే.. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగి, బస్సు ప్రయాణం చెయ్యాలి, లేదా అద్దె కారు ప్రయాణం ద్వారా ఒక గంటలో యాదిగిరి గుట్టకు చేరుకోవచ్చు. ... Read more