వైకుంఠ ఏకాదశి కి తిరుమల తిరుపతి దేవస్థానం ముస్తాబవుతుంది. టిటిడి ఈవో శ్రీ ఎల్. వి సుబ్రమణ్యం టిటిడి అధికారులతో సమావేశం అయ్యారు. వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 23, వైకుంఠ త్వదశి డిసెంబర్ 24 రోజుల్లో జరుగుతుది. వైకుంఠ ఏకాదశికి అన్ని ఏర్పాట్లు సిద్దం చేస్తున్నారు. తిరుపతి క్యాలెంటర్ ప్రకారమే తిరుమల ఆస్థాన సిద్ధాంతి నిర్ణయం ప్రకారం వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 23, డిసెంబర్ 24 జరిగే ఈ కార్యక్రమం కోసం టిటిడి అధికారుల తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి, వైకుంఠ త్వదశి, డిసెంబర్ 23, సోమవారం, మంగళవారం వస్తుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. వైకుంఠ ఏకాదశి రోజు భక్తుల అన్ని సౌకర్యలు కల్పించేందుకు టిటిడి అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు వసతి, ఉచిత భోజనం , భద్రతాలాంటి విషయాల్లో ఎలాంటి లోపం జరకుండా చూసేందుకు టిటిడి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వైకుంఠ ఏకదాశి రోజు దేవున్ని దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందని భక్తులు నమ్మకం.
డిసెంబర్ 23 సోమవారం వైకుంఠ ఏకాదశి ..
డిసెంబర్ 24 మంగళవారం వైకుంఠ త్వదశి ..
వైకుంఠ ఏకదాశి విశిష్ఠత
మనకు సమస్త్వారంలో 12 నెలలు ఉంటాయి. నెలకు 2 ఎకధశూలు చోవ్వున మొత్తం 24 ఎకధశూలు వస్తాయి. (అదిక మాసం వచ్చినట్లయితే మరో 2 ఎకధశూలు అదనంగా వస్తాయి.) దేనికవే ప్రత్యేకత కలగినవి, ఏంటో పవిత్రమైనవి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, భగవంతుడిని పుజించుకొని, మర్నాడు ఆనగా ద్వాదశినాడు పారణ చేస్తే అంతో పుణ్యం లభిస్తుందంటారు. ఇలా ఏకాదశి వ్రతాన్ని అనేకమంది నేటికి పాటిస్తున్నారు. అటువంటి ప్రవిత్రమైన ఎకదసులలో వైకుంఠ ఏకాదశి అంతో విశిస్థమైన పర్వదినంగా చెప్పవచ్చు. దనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి సంవత్సరంలో వచ్చే మిగిలిన 24 ఎకధశూలలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రతికరమైనది. వైకుంఠ ఏకాదశి ఒక్కటే మూడుకోట్ల ఎకాధసులతో సమానం అని విశ్నుపురాణంలో చెప్పబడింది.
దక్షిణాయనంలో ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్రలోకి వెళ్ళిన శ్రీమన్నారాయణుడు దాదాపు నాలుగు నెలలు నిద్రలోనే గడిపి, కార్తిక శుద్ధ ఏకాదశితో తన యోగనిద్రను చాలిస్తాడు. అందుకే ఆషాడశుద్ధ ఏకాదశి ని 'శయనైకాధాషి' (తోలి ఏకాదశి) అని, కార్తిక శుద్ధ ఏకాదశిని ఉత్దాన ఏకాదశి' అని పిలుస్తారు. అవిదంగా మేలోకన్న విష్ణుమూర్తి మార్గశిర లేదా పుస్యశుద్ధ ఏకాదశినాడు అశేష జనావళికి తన దివ్యమంగల రూప ధర్మనభాగ్యం కలిగిస్తాడు. వారికీ మోక్షాన్ని ప్రసాదిస్తాడు అందువల్లేనే ఈరోజును 'మేక్షేకదశి' అని కూడా భక్తులు పిలుచు కుంతారు.
ఏకాదశి ముందు రోజు ఒంతిపుట భోజనం చేసి, ఏకాదశినాడు శక్తికొలది ఉపవసించాలి. ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి, కాల్ కృత్యలనంతరం శుచిగా స్నానం చేసి, ఎరోజంత దీక్షగా ఉపవాసం చేయాలి. ఉపవాసం చేయలేనివారు పండ్లు లేదా హవిస్యాన్నం ఆహారంగా తీసుకోవచ్చు లేదా ఏకాదశి రోజు పగల ఉపవాసం ఉంది, రాత్రిపుట భోజనం చేయవచ్చు. ఈ రోజు సోదశోపచరాలతో శ్రీ మన్నరాయణుని.ద్వాదశినాడు మరల పూజచేసి అన్నాదికలు,,పలు పండ్లు స్వామిని నివేదించి, ఆ ప్రసాదాన్ని ఆహరంగ స్వీకరించలి. ధ్వధశిరోజులి అన్నదనావు చేస్తే అన్నో రెట్లు పుణ్యం లబిస్తుందని పురానాలు ప్రవచిస్తున్న్ యి.
(And get your daily news straight to your inbox)
Dec 06 | బెజవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ప్రారంభం అయ్యింది. దీంతో భారీగా భవానీ భక్తులు తరలి వస్తున్నారు. సుమారు 10 లక్షల మంది భక్తులు భవాని దీక్షలు విరమించే అవకాశం ఉంది. ఈ నెల... Read more
Apr 05 | దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా అఖిలాంధ్రకోటి బ్రహ్మండాలను కాపాడుతూ బెజవాడలోని ఇంద్రకీలాద్రిమీద కొలువై భక్తుల కోరికలు కోరించే తడవుగా వారి కొరికలను తీర్చుతున్న అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆదిపరాశక్తి కనకదుర్గమ్మ తల్లి.కనకదుర్గ... Read more
Apr 03 | తిరుమల శ్రీవాలి బ్రహ్మోత్సవాల తరహాలో పద్మావతీ దేవి కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. నవంబర్ 28వ తేదీ విష్వక్సేనుని ఊరేగింపు జరుగనుంది. 29వ తేదీ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.... Read more
Sep 25 | తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన సోమవారం ఉదయం శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. సప్తాశ్వాలపై భానుడు రథసారధిగా ఎర్రటి పూలమాలలు ధరించి స్వామి ఈ వాహనం మీద ఊరేగారు. ప్రపంచానికి వెలుగు ప్రసాదించే... Read more
Sep 25 | ధర్మాన్ని రక్షించేందుకు, పాపాత్ములను శిక్షించేందుకు నేను ఐదువేల ఏళ్ల తర్వాత వీరభోగ వసంతరాయలుగా తిరిగి అవతరిస్తారు. ఇంద్రకీలాద్రిపై వెలసిన దేవదేవి శనివారం అష్టమ తిథినాడు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తోంది. శరన్నవరాత్రుల్లో భాగంగా.. అమ్మవారిని దుర్గమ్మ... Read more