
సామాన్య ప్రజలకు ఆదాయాలు పెరగటంలేదుకానీ, ఖర్చులు మాత్రం తడిసిమోపెడవుతున్నాయి. తాజాగా ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. లీటరు పెట్రోల్పై 30 పైసలు, డీజిల్పై 18 పైసల చొప్పున పెరిగింది. పెట్రోల్ బంకుల డీలర్లకు కమీషన్ పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న కారణంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఈ మార్పు చోటు చేసుకుంది. ఈ పెరిగిన ధరలు నేటి ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. ఆనందంగా ఎలాగూ కుదరదు ధరలు పెరిగినందుకు ఎంజాయ్ చేయాలిక..
...avnk