కష్టాల కడలిలో చిక్కుకున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పరిస్థితి మొత్తంగా మునకకు చేరువుగా వచ్చేసినట్లే వుంది. అదుకునే అపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న పాక్ క్రికెట్ బోర్డుకు లంకేయులు మినహా ఎవరూ దరిదాపుల్లో కూడా కనిపించడంలేదు. సమీపభవిష్యత్ లో అక్కడి పరిణామాలు మారుతాయన్న అశతో ఎ దేశమైన ముందుకువచ్చి పీసీబీతో ఒప్పందాలను కుదుర్చుకుంటుంది. కానీ.. తీరా సమయం అసన్నమైయ్యే సమయానికి తమతో కాదని, తటస్థ వేదికలే శరణ్యమని ప్రకటిస్తున్నాయి.
దీంతో మీకు పాకిస్తాన్ ను ముంచుతున్న కష్టాల కడలి ఏంటో తెలిసిపోయిందా..? అవునండీ పాకిస్థాన్ లో క్రికెట్ సిరీస్ లు అడేందుకు ఒప్పందాలు చేసుకున్న అన్ని జట్టు ఇప్పుడు ఆ దేశంలో తాము ఆటలేమని, అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లోకి తాము తమ క్రీడాకారులను పంపలేమని తేల్చచెబుతూ.. తటస్థ వేదికలపై అడుదామని చెబుతున్నాయి. తాజాగా వెస్టిండీస్ జట్టు కూడా దేశంలో అడతామని కుదర్చుకున్న ఒప్పందంపై వెనకంజ వేసింది.
పాకిస్థాన్ తో జరగాల్సిన మూడు టీ20లను తటస్థ వేదికలపై అడుతామని చెప్పేసింది. తమ ఆటగాళ్ల భద్రత దృష్ట్యా పాకిస్థాన్ కు పంపేలేమని విండీస్ బోర్డు స్పస్టం చేసింది. తటస్థ వేదికలు లభించని పక్షంలో సిరీస్ ను వాయిదా వేయడమే మేలని తలస్తోంది. అదే కనుక జరిగితే పాక్ క్రికెట్ బోర్డు మరిన్ని నష్టాల్లో కూరుకుపోవడం ఖాయం. ఇప్పటికే గతేడాది విండీస్ జట్టు పాక్ లో అడేందుకు నిరాకరించింది. అదే పరిస్థితి ఇప్పుడు మళ్లీ తలెత్తడంతో పీసీబీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more