ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా సత్తా చాటింది. వరుసగా అప్రతిహాతంగా తొమ్మిది మ్యాచులలో విజయాలను సాగిస్తున్న టీమిండియా అసీస్ నుంచి కూడా వన్డే సిరీస్ కైవసం చేసుకుని వరుసగా అరో వన్డే సిరీస్ ను తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు గతంలో లిఖించుకున్న రికార్డలను తనకు తానే తిరగరాసుకునేందుకు కూడా రెడీ అవుతుంది. దీంతో ఇక టీమిండియా వన్డే ర్యాకింగ్ లలో కూడా తొలిస్థానాన్ని అధిరోహించేందుకు సిద్దమైంది.
ఇండోర్ లో అత్యంత కీలకమైన మ్యాచ్ లో గెలుపుతో సిరీస్ ను కైవసం చేసుకోవాలని ముందునుంచే ప్రణాళికలు రచించుకున్న టీమిండియా.. తమ ప్రణాళికబద్దంగానే అడి అసీస్ పై విజయాన్ని చాటుకుంది. అయితే అసీస్ పాలిట అత్యంత కీలకంగా మారిన ఈ మ్యాచ్ లో కంగారులను ఓ అడటాడుకున్న టీమిండియా బౌలర్లు.. బ్యాటింగ్ సమయంలో అసీస్ బౌలర్లను ఓ అటఅడుకుంది. దీంతో మూడో వన్డేను గెలిచిన విరాట్ సేన ఐదువన్డేల సిరీస్ను 3-0తో కైవసం చేసుకుంది.
ఈ గెలుపుతో ధోనీ రికార్డును కెప్టెన్ కోహ్లీ సమం చేశాడు. వరుసగా ఆరో సిరీస్ను కైవసం చేసుకొని రాహుల్ ద్రవిడ్, ధోనీ సరసన నిలిచాడు విరాట్. ఇండోర్ వన్డేలో కోహ్లీసేన ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 294 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు నష్టపోయి ఛేదించింది. యువ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య 72 బంతుల్లో 5ఫోర్లు, 4 సిక్స్లతో 78 పరుగులు , రహానె 76 బంతుల్లో 9 ఫోర్లతో 70 పరుగులు , రోహిత్ శర్మ 62 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 71పరుగులతో కదం తొక్కారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more