టీమిండియా మాజీ ప్రధాన కోచ్ అనీల్ కుంబ్లే తన బాధ్యతలను సరిగ్గా వెస్టిండీస్ పర్యటనతోనే ప్రారంభించి..ఏడాది కాలంలో మరోమారు విండీస్ పర్యటనకు వస్తున్న విరాట్ సేన ఆయన లేకుండానే వచ్చేసింది. జట్టు కెప్టెన్ తో ఏర్పడిన విభేధాల కారణంగా తాను కోచ్ పదవి నుంచి తప్పకుంటున్నట్లు టీమిండియా కోచ్ కుంబ్లే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి మద్య వివాదం ఇంకా పూర్తిగా సమసిపోక ముందే విరాట్ సేన వెస్టిండీస్ తో నేటి నుంచి ఐదు వన్డేల సిరీస్ లో తలపడుతుంది.
కాగా టీమిండియాలో ఓ కీలక మార్పు చోటుచేసుకుంది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు తుది జట్టులో చోటు దక్కలేదు. అతడి స్థానంలో జట్టులో చేరిన యువ బౌలర్ కుల్దీప్ జాదవ్ వన్డే అరంగేట్రం చేస్తున్నాడు. చైనామన్ బౌలర్గా విశిష్టత కలిగి ఉన్న కుల్దీప్ వైపే కెప్టెన్ కోహ్లీ మొగ్గుచూపడంతో జడేజాకు నిరాశే ఎదురైంది. తొలుత అశ్విన్ స్థానంలో కుల్దీప్ను తీసుకుంటారని అందరూ భావించగా.. చివరి నిమిషంలో జడేజా బదులుగా కొత్త కుర్రాడికి అవకాశం ఇచ్చారు. మ
జట్లు:
భారత్: కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, అజింక్యా రహానే, యువరాజ్, ధోనీ, కేదార్ జాదవ్, హార్యిక్ పాండ్యా, అశ్విన్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్.
విండీస్: హోల్డర్ (కెప్టెన్), లూయిస్, మొహమ్మద్, రోస్టన్ చేజ్, జేఎల్ కార్టర్, పావెల్, హోప్, నర్స్, దేవెంద్ర బిషూ, జోసెఫ్, కమిన్స్.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more