పర్యటక జట్టు అస్ట్రేలియాతో ఈ నెల 25 నుంచి జరగనున్న తుది టెస్టు కోసం టీమిండియా జట్టు ధర్మశాల స్టేడియంలో ప్రాక్టీసు సెషన్ లో పాల్గోనగా, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం నెట్స్ వద్దకు ఆటగాళ్లతో చేరకున్న కొద్దిసేపటికి అక్కడి నుంచి వెళ్లిపోయారట. ఇటీవల రాంచీ వేదికగా జరిగిన మూడోవ టెస్టు తొలి ఇన్నింగ్స్ సందర్భంగా అన్ ఫీల్డ్ లో వుండగా బౌండరీకి తరలుతున్న బంతిని అపే క్రమంలో కుడిభుజంపై పడిన ఆయన గాయపడ్డాడు. ఇవాళ ప్రాక్టీసు సెషన్ కూడా భుజానికి బ్యాండేజీ కట్టుతో వచ్చిన ఆయన నోప్పి కారణంగా వెళ్లిపోయారు.
ఇదిలావుండగా ధర్మశాల వేదికగా జరుగుతున్న నాల్గో టెస్టులో టీమిండియా పేసర్ మహమ్మద్ షమీని తీసుకుంటారంటూ వచ్చిన వార్తల్లో కూడా నిజం లేదని తేలిపోయింది. షమీని నాల్గో టెస్టుకు ఎంపిక చేశారని, అందుకనే అయన ధర్మశాలకు వచ్చారన్న వార్తలు నిజం కాదని, గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆయనను టీమిండియా వైద్యులు పరిశీలిస్తున్నారని, ఈ క్రమంలోనే ఆయన ధర్మశాలకు చేరుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే రాంచీలో షమి వున్నాడని టీమిండియా వర్గాలు తెలిపాయి. కాగా జట్టు తుది జాబితాలో షమీకి స్థానం కల్పించలేదని బిసిసిఐ వర్గాల సమాచారం.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more