టీమిండియా టీ-20 సిరీస్ ను దక్షిణాఫ్రికాకు చేజార్చుకున్న అంశంపై స్పందించిన భారత స్పిన్ మాంత్రికుడు హర్బజన్ సింగ్.. అతిధ్య జట్టును తక్కువగా అంచనా వేయడం కూడా సముచితం కాదని అన్నాడు. ఒక్కసారి విజయాన్ని అస్వాదిస్తే.. భారత్ ఎంత కఠినమైన జట్టో.. ప్రత్యర్థులకు ఇట్టే అర్థమవుతుందని అన్నారు. టీమిండియా.. టీ-20 సిరీస్ ను దక్షిణాఫ్రికాకు క్లీన్ స్వీస్ ఇస్తుందన్న వార్తలను ఆయన తోసిపుచ్చాడు. రేపు కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనున్న ఆఖరు టీ-20 మ్యాచ్ లో టీమిండియా తన అదృష్టాన్ని తిరగరాసుకుంటుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు.
తాము సిరీస్ ను కోల్పోయామని, అయితే చివరి మ్యాచ్ లో తాము ఇంకా చాలా ఆడాల్సిందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తాము ఈ మ్యాచ్ ను గెలుస్తామని, ఇక అక్కడి నుంచి టీమిండియా కథ వేరుగా వుంటుందని అన్నారు. టీ-20 తరువాత వన్డేలు, ఆ తరువాత టెస్టు మ్యాచ్ లు వున్న నేపథ్యంలో అన్ని సిరీస్ లు ముఖ్యమేనని అన్నారు. వాటిల్లో కూడా తాము అత్యుత్తమ ప్రతిభ కనబర్చి విజయాన్ని సొంతం చేసుకుంటామని చెప్పారు. ఇందుకు శ్రీలంకతో ఇటీవల జరిగిన సిరీస్ ను ఆయన ఊటంకిస్తూ.. తొలి టెస్టు ఓడిన తరువాత.. విజయాన్ని నమోదు చేసుకున్న టీమిండియా.. ఇక వెనుదిరిగి చూడలేదన్నాడు. అదే తమ విశ్వాసమని, తాము రాణిస్తామని హర్భజన్ ధీమా వ్యక్తం చేశాడు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more