శ్రీలంక భారత దేశాల మద్య కొనసాగుతున్న సిరీస్ లో భాగంగా ఇవాళ ప్రారంభమైన మూడో చివరి టెస్టు తొలి రోజు ఆటను రద్దు చేశారు. ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో అంఫైర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మూడో టెస్టులో ఇరు జట్లు విజయం కోసం పోటీ పడేందుకు సర్వశక్తులను ఒడ్డతున్న తరుణంలో వరణుడు అడ్డండికగా మారాడు. టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 15 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 50 పరుగులు సాధించింది. 15 ఓవర్ల దాటగానే టీ విరామానాకి కొద్దిగా ముందు వర్షం అడ్డంకిగా మారింది. వర్షం ఏకధాటిగా కురుస్తుండటంతో అంపైర్లు తొలి రోజు ఆటను రద్దు చేస్తూ తమ నిర్ణయాన్ని ప్రకటించారు.
తొలి రోజు ఆట ముగిసే ముగిసే సమయానికి భారత్ 50 పరుగులు సాధించగా, చత్తీశ్వర్ పుజారా 19 పరుగులతో, కెపె్టన్ విరాట్ కోహ్లీ 14 పరుగులతో క్రీజులో వున్నారు. అంతకు ముందు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కోహ్లీ సేన అదిలోనే కస్టాల్లో పడింది. బ్యాటింగ్ కు దిగిన వెనువెంటనే రెండు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ లోకేష్ రాహుల్ 2 పరుగుల వద్ద, అజింక్యా రహానే 8 పరుగల వద్ద ఔటై పెవిలియన్ దారి పట్టారు. శ్రీలంక బౌలర్లు ప్రసాద్ రాహుల్ విక్కెట్ ను పడగోట్టగా, రహానే వికెట్ ను ప్రదీఫ్ సాధించాడు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more