ప్రపంచ కప్ లో ఇవాళ అతిధ్య జట్టు అస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా ఢిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ తో జరిగిన మ్యాచ్ ఆద్యంతం 2003లో జరిగిన ఫైనల్ పోరును తలపించింది. అదే ఉత్కంఠ, గెలుపు ఎవరిదని యావత్ భారతవని ఎదురుచూపులు.. రోమాలు నిక్కపోడుచుకునే ఉత్కంఠల మధ్య సాగిన మ్యాచ్ లో గెలుపుముంగి టీమిండియా బోర్ల పడింది. 2003 ఫైనల్ పోరులోనూ టీమిండియా పూర్తగా అసీస్ ముందు తలవంచగా, ఇవాళ జరిగిన మ్యాచ్ లోనూ అవే ఫలితాలు పునారావృతం అయ్యాయి.
భారత్ ఎలాగైనా గెలవాలని ఆలయాల్లో పూజలు, మసీదుల్లో ఖురాన్ ఫఠనాలు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేయించే అభిమానులు వేల సంఖ్యలో వున్నా.. కోటాను కోట్ల మంది నుంచి చివరికి ఎందుకునే 15 మంది జట్టులో ఏ ఒక్కరు రాణించలేకపోయినా అది వారికే కాదు దేశానికే పరాభవంగా భావించాలి. అలాంటిది ఒకరు కాదు ఇద్దరు కాదు నలుగురు అగ్రశేణి ఆటగాళ్లు రాణించడంలో చతికిపడ్డారు. చెత్త షాట్లు ఆడి విక్కట్లును అసీస్ కు అందించారు. భారత్ ఓటమికి కారణమయ్యారు.
2003లో ముందుగా బ్యాటింగ్ చేసిన అసీస్ ను కెప్టెన్ రికీ పాంటింగ్ దూకుడుగా ఆడి 359 పరుగులను సాధించారు. కేవలం రెండు వికెట్లను కోల్పియన అసీస్ ను రికీపాటింగ్ ఎనమిది సిక్స్ లు, నాలుగు ఫఓర్ల సాయంతో 140 పరుగులు సాధించడం, అతనికి మరో ఎండ్ లో వున్న మార్టిన్ కూడా ఒక సిక్స్, ఏడు ఫోర్ల సాయంతో 88 పరుగులు సాధించింది. అయితే ఆ ఫైనల్ మ్యాచ్ లో భారత ఆటగాళ్లు అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. ఓపెనర్ వీరేంద్ర సేహ్వాగ్ (82), రాహుల్ ద్రావీడ్(47) మినహా ఇతర బ్యట్స్ మెన్లు ఎవ్వరూ రాణించకపోవడంతో భారత్ ఆ మ్యాచ్ లో పరాజయం పాలైంది. దీంతో ఆస్ట్రేలియా 125 పరుగుల తేడాతో మ్యాచ్ ను గెలుపోందింది. మెక్ గ్రాత్ మూడు వికెట్లు తీసుకోగా, బ్రెట్ లీ రెండు, సైమండ్స్ రెండు విక్కెట్లను తీసి భారత్ ఆటగాళ్లను నియంత్రిచారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more