ట్రెంట్ బ్రిడ్జ్ టెస్టు మ్యాచ్ సందర్భంగా భారత్ క్రికెటర్ ఆల్ రౌండర్ జడేజా, ఇంగ్లాండ్ బౌలర్ జిమ్మీ అండర్సన మధ్య వాగ్వివాదం జరిగిన తెలిసిందే! అయితే ఈ వివాదం ఇప్పుడు కొత్త మలుపుగా మారిపోయింది. వీరి మధ్య జరిగిన మాటల యుద్ధాన్ని తెరదించేందుకు ఇటు టీమిండియా మేనేజ్ మెంట్, అటు ఇంగ్లాండ్ మేనేజ్ మెంట్ గతంలో నిర్ణయాలు తీసుకోగా... ఇప్పుడు అది ఒక పెద్ద దుమారంగా మారిపోయింది. ఎవరూ ఊహించని కొత్త మలపులు చోటు చేసుకున్నాయి.
ఈ ఆటగాళ్ల మధ్య జరిగిన వివాదానికి సంబంధించి వీడియో ఫుటేజీ లేదంటూ ఇంగ్లాండ్ అధికారులు పేర్కొన్నారు. తొలిటెస్టు రెండోరోజు భోజన సమయంలో వీరి మధ్య వాగ్వివాదం జరిగిందని... దాంతో ఆ సమయంలో ఆటగాళ్లవైపు ఫోకస్ చేసిన కెమెరాలు క్రియాశీలకంగా లేవని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో టీమిండియా మేనేజ్ మెంట్, ఇంగ్లండ్ అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంత పెద్ద వివాదానికి సంబంధించిన ఆధారాలు ఎందుకు లభించడం లేదని ప్రశ్నించింది.
ఇందులో అండర్సన్ తప్పు వుండటం వల్లే తమ ఆటగాణ్ణి కాపాడుకోవడానికి ఇంగ్లాండ్ అధికారులు ఈ విధంగా ప్రవర్తిస్తోందని... ఈ విషయంపై స్పష్టం వచ్చేంతవరకు తాము వెనుకాడబోమని టీమిండిమా మేనేజ్ మెంట్ వారు పట్టుతో వున్నారు. ఈ వివాదంపై ఒక ప్రత్యేక కమిటీని నిర్వహించి, వీడియో ఫుటేజిని పరిశీలించిన అనంతరం ఓ నిర్ణయానికి రావాలని ఇరువర్గాలు భావించాయి. కానీ తాజా పరిణామాల కారణంగా ఈ వివాదానికి ఇక్కడే బ్రేకులు పడిపోయాయి. ఈ విషయం ఇంకెన్నాళ్లవరకు కొనసాగుతుందో వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more