grideview grideview
  • Apr 23, 06:18 PM

    ఈశ్వరుడు సిరిసంపదలను ప్రసాదిస్తాడా?

    పురాణగాధ : పూర్వం కుబేరుడు పరమశివుని అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలను పొందుతాడు. దాంతో అతనిలో అందరికంటే నేను ధనవంతుడిననే అహంకారం కలిగింది. ఆ అహంకారంతోనే కుబేరుడు దేవతలందరికి విందుభోజనాలను ఏర్పాటు చేసి... తన గొప్పతనాన్ని చాటుకోవాలనే నెపంతో అందరిని ఆహ్వానించాడు. అలాగే...

  • Apr 19, 01:36 PM

    గణపతి ముందు మహావిష్ణువు గుంజీళ్లు ఎందుకు తీశాడు?

    పూర్వం మహావిష్ణువు తన బావగారైన శివుడుని కలుసుకోవడానికి కైలాసానికి బయలుదేరుతాడు. (విష్ణువు, పార్వతీదేవి అన్నాచెల్లెళ్లు). మహావిష్ణువు అక్కడికి చేరుకున్న వెంటనే తన చేతిలో వున్న సుదర్శన చక్రాన్ని, గదను, ఇంకా తన శరీరంపై వున్న ఇతర ఆయుధాలను తీసి పక్కన పెడతాడు....

  • Apr 18, 11:16 AM

    తిరుమల కొండలకు ఆ పేర్లు ఎలా వచ్చాయి?

    తిరుమల తిరుపతి దేవస్థానం గురించి తెలియనివారు ఎవ్వరూ వుండరు. ఆ ప్రాంతం నిత్యం భక్తులతో నిండి వుంటుంది. లక్షలాదిమంది భక్తులు దేశ, విదేశాల నుంచి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం వస్తారు. ఈ దేవస్థానంలో ఎన్నోరకాల అద్భుతాలు వెలిసి వున్నాయి. అందులో...

  • Apr 15, 05:24 PM

    విగ్రహాలముందు నేరుగా నిలబడి ప్రార్థించకూడదు..! ఎందుకు?

    సాధారణంగా ప్రతిఒక్కరు ఉదయాన్నే లేవగానే ముందుగా తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుని, ఇంట్లో పూజా కార్యక్రమాలను నిర్వహించుకుంటారు. మరికొందరు ఉదయాన్నే లేవగానే శుభ్రంగా స్నానం చేసుకుని, దేవాలయాలకు వెళుతుంటారు. కానీ చాలామంది ఇలా నేరుగా దేవాలయాలకు వెళ్లి దేవతలను ప్రార్థించుకోవడం ద్వారా మానసిక...

  • Apr 09, 06:57 PM

    శివునిని అభిషేకించడం వల్ల కలిగే ఫలితాలేంటి?

    శివునిని భక్తిశ్రద్ధులతో ప్రతిఒక్కరు ఎంతో ఆరాధంగా పూజిస్తారు. ఆయనను అభిషేకించడానికి రకరకాల పదార్థాలను, ద్రవపదార్థాలను ఉపయోగిస్తారు. పూర్వం నుంచి మన హిందూ సంప్రదాయంలో కొనసాగుతున్న ఈ ఆచారాన్ని పాటించడం వల్ల పూర్వపాపాలు అన్ని తొలగిపోయి, మంచి లాభాలను పొందుతారని పండితులు, జ్యోతిష్య...

  • Apr 07, 05:04 PM

    అమావాస్యరోజు ముగ్గులు ఎందుకు వేయకూడదు?

    సాధారణంగా మహిళలు ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ఇంటిముందు వున్న చెత్తను శుభ్రం చేసుకుంటారు. ఆ తరువాత నీటిని చల్లుకుని, ముగ్గులు వేసి అందంగా అలంకరించుకుంటారు. దీంతో ఆ ప్రాంతమంతా ఎంతో ఆకర్షణీయంగా, అందంగా కనిపిస్తుంది. అయితే అమావాస్య తిథి రోజునాడు ఇంటిముందు...

  • Apr 04, 06:31 PM

    గణపతిని ఎందుకు సృజించారు?

    స్కాందపురాణంలో గణపతిని ఏ సందర్భంలో, ఎందుకు సృజించారో ఒక కథ రాయబడి వుంది. అదేమిటంటే... పూర్వం మానవులు భోగభాగ్యాల జీవితాన్ని పొందాలనే ఆకాంక్షతో అందరూ స్వర్గంవైపుకు ఆకర్షితులయ్యారు. దీంతో మానవులు ఘోర తపస్సులు చేసి ఒక్కొక్కరు వెళ్లగా... రానురాను దేవలోకం నిండిపోయింది....

  • Apr 03, 02:40 PM

    లక్ష్మీదేవికి ప్రియమైన వ్రతం ఏంటో మీకు తెలుసా?

    సిరి సంపదలను, సౌభాగ్యాలను ప్రసాదించాలని ప్రతిఒక్కరు ఎంతో భక్తిశ్రద్ధలతో శ్రీ లక్ష్మీదేవిని పూజిస్తారు. అటువంటి లక్ష్మీదేవికి ఎంతో ప్రియమైన వ్రతం కూడా ఒకటుంది. అదే ‘కోజాగిరి వ్రతం’. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సర్వదారిద్ర్యాలు తొలగిపోయి, లక్ష్మీదేవి ప్రసన్నం లభిస్తాయని వాలిఖిల్య...