వైద్య చరిత్రలో మరో అద్భుతాన్ని సృష్టించారు శాస్త్రవేత్తలు. క్యాన్సర్ కణాలను చంపే వైరస్ను అభివృద్ధి చేశారు. జన్యుమార్పిడి చేసిన వైరస్ను క్యాన్సర్ కణాల్లోకి జొప్పించి, ఆ కణాలు కుంచించుకుపోయేలా చేశారు. ఇంగ్లండ్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రిసెర్చ్, రాయల్ మార్స్డెన్ ఎన్హెచ్ఎస్...
నలభై ఏండ్లు దాటితే మెల్లిమెల్లిగా పార్కిన్సన్ వ్యాధి శరీరమంతా వ్యాపిస్తున్నది. తల, చేతులు, కాళ్లు అన్న తేడా లేకుండా అవయవాలు వణుకుడుకు గురవుతున్నాయి. 60 ఏండ్లు వచ్చేసరికి వంగి నడవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తిస్తే సమస్యను అరికట్టే...
దసరా.. విజయదశమి.. కనకదుర్గమ్మ శ్రీరాజరాజేశ్వర దేవీగా భక్తులకు దర్శనమిచ్చిన రోజు. అందరితో పాటు ఆ ఇంట్లోనివారు కూడా ఎంతో భక్తిశ్రద్దలతో అమ్మవారి దర్శనం చేసుకుని పండగను ఘనంగా జరుపుకున్నారు. ఆ మరుసటి రోజున గ్రామస్థులందరితో పాటు కలసి ఆ కుటుంబం మొత్తం...
టెలీ కమ్యూనికేషన్స్ రంగంలో ఇప్పటికే సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో ఇక సాంకేతిక రంగంలోనూ ప్రకంపనలు సృష్టించేందుకు సిద్దమైంది. తాజాగా ఐటీ సహా ఇతర రంగాలకు చెందిన నిపుణులకు రిలయన్స్ జియో తీపి కబురందించింది. తన తొలి లో-బడ్జెట్ లాప్టాప్ను ఆవిష్కరించింది....
దేశరాజధాని ఢిల్లీలో మరో దారుణఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న మైనర్ బాలికపై అదే పాఠశాలకు చెందిన ఇద్దరు సీనియర్ విద్యార్థులు పాఠశాల వాష్ రూమ్ లోనే అమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. 11 ఏళ్ల బాలికపై 12వ తరగతి చదువుతున్న...
పాకిస్థాన్ వైపు నుంచి అంతర్జాతీయ సరిహద్దు మీదుగా డ్రోన్లు రావడం ఇటీవల నిత్యకృత్యంగా మారింది. ఇలాంటి డ్రోన్లు కాశ్మీర్లోని సైనిక స్థావరాలను కేంద్రంగా చేసుకుని దాడులకు పాల్పడిన ఘటనలు కూడా ఉన్నాయి. తొలుత కెమెరాలతో భారత సైనిక రహస్యాలను చిత్రీకరించిన ద్రోణులు.....
వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. ముంబై సెంట్రల్ నుంచి గుజరాత్లోని గాంధీనగర్కు వెళ్తున్న రైలు గేదల మందను ఢీకొన్నది. ఇవాళ ఉదయం 11.15 నిమిషాలకు వత్వా స్టేషన్ నుంచి మణినగర్ మధ్య ఉన్న రైల్వేలైన్లో ఈ ఘటన జరిగింది. ప్రమాదం వల్ల...
అదృష్టం ఉంటే సరైన సమయంలో తప్పక దరిచేరుతుందని ఇప్పటికే పలు ఘటనలు రుజువు చేశాయి. పోలం పనులకు వెళ్తే వజ్రాలు లభించడం, లాటరీలు కొంటే.. ఫస్టు ప్రైజులు తగలడం వంటి ఘటనలు అనేకం చూశాం. అయితే తాజగా ఓ అమెరీకన్ తన...
దేశం కాని దేశంలో తన ప్రతిభను చాటుకుని వైద్యురాలిగా స్థిరపడి.. అక్కడివారికి సేవలందించిన ఓ వైద్యురాలు.. తాను ఇన్నాళ్లు కష్టించి ఆర్జించిన మొత్తాన్ని తన స్వస్థలంలోని ఓ జిల్లా ప్రభుత్వ అసుపత్రికి తన యావదాస్తిని దానం చేయడం చర్చనీయాంశంగా మారింది. అగ్రరాజ్యం...
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటారని తెలుసు. తన సంస్థకు చెందిన అప్ కమ్మింగ్ విశేషాలతో పాటు పలు ఆసక్తికర విషయాలను కూడా ఆయన తన ఫాలోవర్స్ తో పంచుకుంటారు. ఆయన తన...