grideview grideview
  • Oct 09, 02:04 PM

    నగరంలో భారీ వర్షం- స్వామిగౌడ్ ఇంట్లో పోలీసులు

    బంగాళాఖాతంలో ఏర్పడిన వాయిగుండం వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ వస్తుందని హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధికారులను అప్రపమత్తం చేశారు. వాయుగుండం తుఫాన్ గా మారి ఒడిశా తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ...

  • Oct 07, 06:00 AM

    విభజనపై కేంద్ర -నష్టం జరగకుండా చూసుకుంటుంది

    రాష్ట్ర విభజనపై కేంద్రం వైఖరి సరిగాలేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీ దీక్షకు బయలుదేరే ముందు ఈరోజు నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ లో ఎన్టీఆర్ కు నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ...

  • Oct 05, 02:11 PM

    జగన్ కామెంట్-ఎన్నికల్లో బుద్ధి చెబుతాం

    రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకే సోనియాగాంధీ రాష్ట్రాన్ని విభజించారని వైసిపి అధ్యక్షుడు జగన్ విమర్శించారు. ఈరోజు ఆయన జాతీయ మాట్లాడారు. విభజన విషయంలో సోనియా వ్యవహరించిన తీరు బాగోలేదని తెలిపారు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించడం బాధాకరమన్నారు. సిఎం కు...

  • Oct 04, 06:40 AM

    భగ్గుమన్న సీమాంద్ర-ఉప్పోంగిన తెలంగాణ

    భగ్గుమన్న సీమాంద్ర 65 రోజుల నుండి సీమాంద్ర లో ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ నోట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై సీమాంద్రలో ఉద్యమం ఆగ్రహజ్వాలలు పెల్లబికాయి. సమైక్యాంద్రులు ఒక్కసారిగా సీమాంద్రలో భగ్గుమన్నారు. సీమాంద్ర ప్రజలు...

  • Oct 02, 05:27 AM

    గాంధీ పుట్టినరోజు - నిరాశలో ఖైదీలు

    మోహన్ దాస్ కరంచంద్ గాంధీ... బ్రిటీష్ సామ్రాజ్యాన్ని.. ప్రజాస్వామ్యం ముందు మోకరిల్లేలా చేశారు. నెత్తుటి చుక్క చిందకుండా.. ప్రజల ఆకాంక్షలను ఎలా నెరవేర్చుకోవచ్చో ప్రపంచానికి చాటి చెప్పారు. అహింసే ఆయుధంగా దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన గాంధీ జయంతి ఈరోజు. గాంధీజీ 1869...

  • Sep 30, 07:46 AM

    జగన్ కు గవర్నర్ అపాయింట్ మెంట్ తో-నగరం నిండా సైకిల్స్

    అసెంబ్లీని వెంటనే సమావేశపర్చాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను కలువనున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ నేతలు గవర్నర్‌ను కలిసి అసెంబ్లీలో సమైక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కోరనున్నారు. ఈ మేరకు గవర్నర్‌కు ఓ వినతి పత్రాన్ని...

  • Sep 26, 11:48 AM

    హైదరాబాద్.. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిది సీఎం- నాగం ఫైర్

    హైదరాబాద్ ఏ ఒక్క ప్రాంతానికో సంబంధించినది కాదని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిదీ అని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా మరోసారి నిరసన గళం వినిపించారు. కిరణ్ మాట్లాడుతూ ఒక సమస్యను పరిష్కరించడానికి...

  • Sep 25, 04:43 AM

    అత్తారింటికి దారేదిని అడ్డుకుంటాం- వదలను దినేష్ రెడ్డి

    డిజిపి దినేష్‌రెడ్డి పదవీ విరమణ అంశం చర్చనీయంగా మారింది. నిబంధనల ప్రకారం ఈ నెలాఖరుకు ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆయన 1977 బ్యాచ్‌ కి చెందిన ఐపిఎస్ అధికారి. అయితే సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం తనకు మరో...