టాలీవుడ్ లో స్పీడుగా సినిమాలు తీసే దర్శకుడిగా పూరి జగన్ కి పేరుంది. ప్రస్తుతం నందమూరి హీరో కల్యాణ్ రామ్ తో కలిసి తెరకెక్కిస్తోన్న సినిమాను కూడా అదే స్పీడుతో షూటింగ్ పూర్తి చేస్తున్నాడు. ఈ మధ్యన ప్రారంభమైన రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
పూరి స్పీడుకు తగ్గట్టే హీరో కల్యాణ్ రామ్ కూడా జోరుగా సీన్లను పూర్తి చేస్తున్నాడట. త్వరలోనే అంటే జూలైలో ఈ చిత్రయూనిట్ షూటింగ్ కోసం స్పెయిన్ వెళ్తోంది. అక్కడ అందమైన లోకేషన్లలో పాటలతో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఇందుకోసం నెలరోజుల పాటు అక్కడే షూటింగ్ జరుపుకుంటుంది.
నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ ఈసినిమాను నిర్మిస్తున్నాడు. అదితి ఆర్య హీరోయిన్ గా నటిస్తోంది. దసరా కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు పూరీ జగన్నాథ్.
- మూర్తి
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more