24 May Friday, 2013
Mahatma Gandhi Sukthulu
TW Radio
Panchangam
E - Articles
  • 19.gif

    Jul 05 ,2012 07:25 pm

         2.e పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- పూరీ జగన్నాథ్ కలయికలో వస్తోన్న 'కెమెరామేన్ గంగతో రాంబాబు' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే టాకీ దాదాపు సగం వరకు పూరీ లాగించేశాడని అంటున్నారు. దాంతో పాటు ఓ ఐటెం సాంగు కూడా పూర్తి చేశాడు.  హైదరాబాదు సారధీ స్టూడియోలో వేసిన సెట్ వర్క్ చాలా వరకు పూర్తయిందట. రేపటి (శుక్రవారం) నుంచి బంజారాహిల్స్ లోని TV9 ఆఫీసులో షూటింగు చేస్తారని సమాచారం. ఇందులో హీరో పవన్ కల్యాణ్ మెకానిక్ ఓనర్ గా జీవితాన్ని ప్రారంభించి... ఊహించని విధంగా టీవీ రిపోర్టర్ గా మారతాడని తెలుస్తోంది. హీరోయిన్ తమన్నా కెమెరావిమన్ గా నటిస్తోంది. మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 18 న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు.
     2.ee కాగా, పూరీ మరో చిత్రం 'దేవుడు చేసిన మనుషులు' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. రవితేజ, ఇలియానా జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెలాఖరుకి విడుదల చేస్తామని నిర్మాత బీవీయస్ఎన్ ప్రసాద్ చెప్పారు. ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ గా ఇది ప్రేక్షకులని అలరించనున్నఈ మూవీలో ఇలియానా చాలా సెక్సీగా కనిపించబోతోందని తెలిసిందే.. ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రం షూటింగు అధిక భాగం బ్యాంకాక్ లో నిర్వహించిన సంగతి ఆడియో రిలీజ్ సమయంలో పూరీ వెల్లడించారు.

    ...avnk

Facebook Comments
Gossips
  • trs leader kadiyam srihari vs mp rajaiah
  • rayapati sambasiva rao vs kanna lakshminarayana
  • home minister jaggareddy?
  • director shocked in sneha ullal item song
  • ipl-6 cricket players romance on kamasutra More Gossips

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers