Drishyam Director to Direct Bollywood Senior Star | సౌత్ దర్శకుడితో బాలీవుడ్ స్టార్లు

Drishyam director in bollywood

Jeethu Joseph, Malayalam Director, Bollywood Debut, Rishi Kapoor, Emraan Hashmi, Crime Thriller, Drishyam Director Bollywood Movie

‘Drishyam’ director Jeethu Joseph to direct Rishi Kapoor, Emraan Hashmi in Hindi movie.This is the Malayalam filmmaker’s debut Bollywood production.

బాలీవుడ్ లోకి దృశ్యం దర్శకుడు

Posted: 02/19/2018 06:53 PM IST
Drishyam director in bollywood

జీతూ జోసెఫ్.. మళయాళంలో మంచి చిత్రాలు అందించిన దర్శకుడు. మోహన్ లాల్ దృశ్యం ఈయన డైరెక్ట్ చేసిన చిత్రమే. ఆ కథనే మిగతా భాషల్లో రీమేక్ కాగా, దాదాపు అక్కడా హిట్లుగా మిగిలాయి. ఇప్పుడు ఆయన బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్, ఇమ్రాన్ హష్మీ ముఖ్య పాత్రలుగా ఆయన ఓ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ను తీయబోతున్నారు. టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రాన్ని సునీర్ ఖేటర్ పాల్, వయాకమ్ 18 మోషన్ పిక్చర్స్ సంయుక్తంగ నిర్మిస్తున్నాయి.

మే-జూలై మధ్య నెలల్లో నాన్ స్టాప్ గా సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ కానిచ్చేసి ఆగష్టులో రిలీజ్ చేయాలని మేకర్లు భావిస్తున్నారు. ప్రస్తుతం జీతూ మోహన్ లాల్ తనయుడి ప్రణవ్ ని లాంఛ్ చేస్తూ ఆది అనే చిత్రాన్ని తెరకెక్కించగా.. అది రిలీజ్ కు రెడీ అయిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles