శృంగార తార సన్నీలియోన్ కు అరుదైన గౌరవం దక్కింది. మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో సన్నీ విగ్రహం నెలకొల్పేందుకు సిద్ధమైపోతున్నారు. ఈ విషయాన్ని సన్నీనే స్వయంగా ఫేస్ బుక్ లో వెల్లడించింది.
‘‘మేడమ్ టుస్సాడ్ ఢిల్లీ మ్యూజియంలో తన విగ్రహం నెలకొల్పబోతున్నారు’’ అని తెలిపింది. ఇందుకోసం నిర్వాహకులు అవసరమైన కొలతలు కూడా తీసేసుకున్నారని సన్నీ వెల్లడించింది. తనకు లభించిన ఈ అరుదైన గౌరవానికి అభిమానుల ఆదరణే కారణమని.. అందరికీ కృతజ్నతలు తెలియజేసింది.
ఈ మేరకు పూర్తి వివరాలను తెలియజేస్తూ ఫేస్ బుక్ లో ఓ పోస్టు చేసింది. ప్రస్తుతం ఆమె అన్ని భాషల్లో కలిపి నాలుగు చిత్రాల్లో యాక్ట్ చేస్తోంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more