యావరేజ్ కంటెంట్ అయినప్పటికీ నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం జై సింహాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా జనవరి 12న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాను కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించారు. ప్రస్తుతం ‘జై సింహా’కు పోటీనిచ్చే సినిమా ఏదీ లేకపోవడంతో ఈ సినిమాకు థియేటర్లు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా నిర్మాత కార్యాలయంలో ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది. కృష్ణానగర్లోని సి.కల్యాణ్ కార్యాలయానికి వచ్చిన ఐటీ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ఈ చిత్రం 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. ఇప్పటికే 26 కోట్లకు పైగా రాబట్టినట్లు చెబుతున్నారు.
సినిమా రిలీజ్ కు ముందు గతంలో బడా ప్రొడ్యూసర్ ల ఇళ్లు, ఆఫీసుల్లో ఐటి దాడులు జరగటం చూశాం. కానీ, ఇప్పుడు థియేటర్లలో ప్రదర్శితమవుతుండగానే ఐటీ దాడులు చోటు చేసుకోవటం విశేషం. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more