Top companies huge losses

Top companies huge losses

Top companies huge losses

అగ్రశ్రేణి కంపెనీలకు భారీ నష్టాలు

Posted: 11/11/2013 08:19 PM IST
Top companies huge losses

వారాంతంలో స్టాక్‌ మార్కెట్‌ బలహీనపడిన నేపథ్యంలో తొమ్మిది అగ్రశ్రేణి కంపెనీలు భారీ నష్టాలు చవి చూశాయి. రిలయన్స్‌, ఓఎన్‌జీసీ వంటి చమురు దిగ్గజాలు రూ.58,987 కోట్ల మార్కెట్‌ మూలధనం (ఎం-క్యాప్‌) కోల్పోయాయి. గత వారంలో స్టాక్‌మార్కెట్‌ బెంచ్‌మార్క్‌ సెన్సెక్స్‌ 530.66 పాయింట్లను కోల్పోయి 20,666.15 వద్ద నిలిచాయి. టీసీఎస్‌, రిల్‌, ఐటీసీ, ఓఎన్‌జీసీ, సిఐఎల్‌, హెచ్‌ డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతి, హెచ్‌యుఎల్‌, హె చ్‌డీఎఫ్‌సీల మార్కెట్‌ వాల్యూ క్షీణించగా, ఇన్ఫోసిస్‌ మాత్రం లాభాలను ఆర్జించింది. మూలధనం కోల్పోయిన కంపెనీలలో ఓఎన్‌ జీసీ అగ్రస్థానంలో నిలబడింది.

 

దీని మార్కెట్‌ మూలధనం రూ.10,695 కోట్లు క్షీణించి రూ.2,37,243 కోట్లవద్ద నిలి చింది. తర్వాత మరో చమురు దిగ్గజం రిల్‌ మూలధనం రూ.10,662 కోట్లు కోల్పోయి రూ.2,82,872 కోట్లవద్ద నిలిచింది. ఐటీసీ విలువ రూ.8,759 కోట్లు పడిపోయి రూ.2,53,289 కోట్లకు దిగజారింది.

 

టెలికాం మేజర్‌ భారతీ ఎయిర్‌టెల్‌ రూ.8,535 కోట్లు కోల్పోయి, రూ.1,37,510 కోట్ల వద్ద నిలిచింది. హెచ్‌ యుఎల్‌, టీసీ ఎస్‌, కోల్‌ఇండియా సంస్థలు తర్వాతి స్థానా ల్లో నిలిచాయి. వీటితో పోలిస్తే ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ మూలధనం రూ. 4,479 కోట్లు క్షీణించి రూ.1,92,799 కోట్లవద్ద నిలిచింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Bhavish aggarwal shares an update on moveos 2 0 the operating system of ola e scooter

    ఓలా ఈవీ బైక్ కొనుగోలుదారులకు సీఈవో భవిశ్‌ అగర్వాల్‌ గుడ్ న్యూస్

    Apr 19 | ఓలా స్కూటర్‌ యూజర్లకు ఇటీవలే షాకిచ్చిన సంస్థ తాజాగా శుభవార్తను చెప్పింది. నెల రోజుల క్రితం ఓలా ఈవీ బైక్ ఎస్-1 ధరలను పెంచనున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈవీ వాహనదారులు ఖంగుతిన్నారు. కాగా... Read more

  • Andhra bank to set up more branches end of march

    212శాఖలు తెరవనున్న ఆంధ్రాబ్యాంకు

    Jan 18 | దేశంలోనే అధిక లాభాలు ఆర్జంచే బ్యాంకుగా ఆంధ్రాభ్యాంకును  తీర్చిద్దేందుకు  సంబంధిత అధికారుల  ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందుకోసం వచ్చే మార్చి మాసాంతానికల్లా దేశ  వ్యాప్తంగా నూతనంగా మరో 212 బ్యాంకు శాఖలను, 800 ఎటిఎం... Read more

  • Iifcl confident of raising rs 10 000 cr this fiscal

    రాష్ట్రంలో ఆరు ప్రాజెక్టులకు రూ.10వేల కోట్ల రుణ ప్రతిపాదన

    Nov 13 | ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ కంపెనీ (ఐఐఎఫ్‌ఎసి)కి రాష్ట్రంలోని ఆరు ప్రాజెక్టులకు 10 వేల కోట్ల రుణాలు కోరుతూ ప్రతిపాదనలు వచ్చాయని ఆ సంస్థ సిఎండి డాక్టర్‌ హర్ష్‌ కుమార్‌ భన్వాలా చెప్పారు. ఇప్పటికే 8... Read more

  • Gmr kamalangas 2nd unit becomes commercially operational

    జిఎంఆర్ కమలాంగ ప్లాంట్ రెండో యూనిట్ ప్రారంభం

    Nov 13 | ఒడిశాలోని జిఎంఆర్ కమలాంగ థర్మల్ విద్యుత్ ప్లాంట్ (జికెఇఎల్)లో 350 మెగావాట్ల సామర్థ్యం గల రెండో యూనిట్ వాణిజ్యపరమైన కార్యకలాపాలు ప్రారంభించిందని జిఎంఆర్ గ్రూప్ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో తొలి యూనిట్ ప్రారంభమైన... Read more

  • Sep 27 2013 foreign investments in india

    స్టాక్‌ మార్కెట్లో విదేశీ పెట్టుబడులు

    Nov 11 | ‌ఈ ఏడాది భారత స్టాక్‌ మార్కె ట్‌లోకి విదేశీ పెట్టుబడులు వెల్లువలాగా ప్రవహిం చాయి. మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ అందించిన సమాచారం ప్రకారం 2013లో ఇప్పటివరకు రూ. 91,892 కోట్ల (16.67 బిలియన్‌ డాలర్లు)... Read more