కేంద్ర వార్షిక బడ్జెట్ లో మదుపర్ల దీర్షకాలిక మూలధనంపై పది శాతం పన్ను విధించే కొత్త నిబంధనను అమలుపర్చడంపై మదుపర్లలో అసంతృప్తి నెలకొంది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోయాయి. దీర్ఘకాల మూలధన లాభం రూ. లక్ష మించితే 10శాతం…
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగోసారి కూడా స్మార్ట్ ఫోన్ అభిమానుల అదరణను చూరగోని కేవలం 120 సెకన్లలో ఔట్ అప్ స్టాక్ గా మారిన స్మార్ట్ ఫోన్ ఏదైనా వుందా అంటే.. అది ఆనర్ 9 లైట్ అని…
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కంపెనీలు భారీ తగ్గింపు ధరలతో ఆఫర్లకు తెరదీస్తున్నాయి. గోఎయిర్ విమానయాన సంస్థ కేవలం రూ.726కే విమాన ప్రయాణ టికెట్ ను రిపబ్లిక్ డే ఆఫర్ కింద అందిస్తున్నట్టు ప్రకటించింది. ఈ రోజు నుంచి ఐదు రోజుల వరకు…
ఇంధన ధరలు గత కొన్నాళ్లుగా పైపైకి ఎగబాకుతున్నాయి. ఇదిగో తగ్గింది.. అదిగో తగ్గిందని అశగా ఎదురుచూస్తున్న వాహనదారులకు రోజు రోజు పెరుగుతున్న ధరలు వణుకు పుట్టిస్తున్నాయి. తాజాగా ఇవాళ పెట్రోల్ ధర రూ.80 దాటింది. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన…
సామాన్యులకు కూడా అందుబాటు ధరలో వుండేలా మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను సామ్ సంగ్ ఇవాళ దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. గెలాక్సీ ఆన్7 ప్రైమ్ పేరుతో కొత్త ఉత్సాదతను తీసుకువచ్చిన సామ్ సంగ్ ఇవాళ మార్కెట్లోకి లాంచ్ చేసింది. రెండు…
తైవాన్ కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ మరో నూతన అవిష్కరణను ఇవాళ ప్రపంచ విఫణిలోకి ప్రవేశపెట్టింది. ఎటక్ట్రానిక్స్ రంగంలో అనేక ప్రపంచలోనే అతి పలుచని ల్యాప్ టాప్ ను అవిష్కరించింది, కేవలం 9.98 మి.మీ.ల మందం ఉన్న అల్ట్రాపోర్టబుల్ ల్యాప్ట్యాప్ను…
దేశీయ మార్కెట్లలో ఇవాళ బుల్ జోరు కొనసాగింది. దేశీయ సూచీలు మరోసారి రికార్డు స్థాయిలో ముగిశాయి. నూతన సంవత్సరం సమీపిస్తున్న వేళ.. పాత రికార్డులను బద్దలు కోడుతూ కొత్త రికార్డులను లిఖించుకుంటూ సాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇవాళ సరికొత్త శిఖరాలను అధిరోహించాయి.…
కాలంతో పాటు మొబైల్ ఫోన్ పరిమాణం కూడా మారిపోయింది. కొన్ని చిన్నగా, మరికొన్ని పెద్దగా ఇలా అన్నిరకాల సైజుల్లోనూ మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇదే బాటలో లండన్కి చెందిన క్లూబిట్ న్యూ మీడియా కంపెనీ ప్రపంచంలో అతిచిన్న మొబైల్ఫోన్ను తయారుచేసింది.…