థాయ్ ల్యాండ్ మార్కెట్లోకి వచ్చేసిన సరికొత్త స్మార్ట్ ఫోన్ త్వరలోనే భారతీయ విఫణిలో కూడా విడుదల కానుంది. మోహువావే కంపెనీ నుంచి త్వరలో నూతన స్మార్ట్ఫోన్ 'వై9' విడుదల కాబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ముఖ్యంగా సెల్పీ లవర్స్ తో పాటు…
అమ్మకాలు అదే పనిగా సాగితే.. సదరు ఉత్సత్తులపై ధరలను అమాంతం పెంచడం వ్యాపార రహస్యమేనన్న విషయం ఓపెన్ సీక్రెట్టే. భారతీయ మార్కెట్లో ప్రస్తుతం తన ఉత్సాదనలతో నెంబర్ వన్ స్థానాన్ని అందుకుంటున్న చైనాకు చెందిన షియోమి.. తన బేసిక్ మోడల్ స్మార్ట్…
భారతీయ విఫణిలో చైనా స్మార్ట్ ఫోన్ల విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఓ వైపు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థల ఉత్పాదనలకు పోటీగా వస్తున్న చైనా సంస్థల ఫోన్లపై భారతీయులు తమ అదరణను చాటుకుంటున్నారు. ఇప్పటికే షియోమీ నెంబర్ వన్ స్థానాన్ని అక్రమించేందుకు…
రెడ్ ఎంఐ ప్లాగ్ షిప్ తో భారతీయ విఫణిలో సంచలనాలకు తెరతీస్తున్న చైనాకు చెందిన షియోమీ సంస్థ.. మరో నూతన ఉత్పాదనతో మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే దేశీయ మార్కెట్లో అందులోనూ మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల విభాగంలో రారాజులా వెలుగొందిన సామ్…
భారత దేశ బ్యాంకింగ్ రంగ పరువును తీసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్, నీరవ్ మోదీ వ్యవహారంలో ఈ ఉదయం భారీ ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఈ కుంభకోణంపై లోతైన విచారణ జరుపుతున్న సీబీఐ, ఎన్ ఫౌర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరికొన్ని…
దాదాపు 12, 700 కోట్ల స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్న మెహుల్ చోక్సీ భారత్ వచ్చేందుకు తన డిమాండ్ ను వినిపిస్తున్నాడు. తన పాస్ పోర్టు రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే తాను భారత్ కు వచ్చేందుకు సిద్ధమని ఎన్…
సందర్భమేదైనా.. దానిని తమ ఉత్సత్తుల విక్రయానికి వినియోగించుకోవాలని ప్రస్తుతం మార్కెట్లోని అన్ని సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో శివరాత్రి సందర్భంగా.. అంతకుమించి వాలెంటన్స్ డే సందర్భంగా ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమేజాన్ లో ‘శామ్ సంగ్ హ్యాపీ అవర్స్…
ఎలక్ట్రిక్ వాహనాలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుండడంతో కంపెనీల నుంచి ఈ తరహా ఆవిష్కరణలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఆటో ఎక్స్ పో 2018లో ట్వెంటీ టు మోటార్స్ అనే స్టార్టప్ సంస్థ ఫ్లో పేరుతో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఈ…