ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ దేశ ఆర్థిక వ్యవస్థపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలోనే ఆయన దేశంలో రియల్ ఎస్టేట్ రంగం, నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభాలను ఎదుర్కోనున్నాయని హెచ్చరించారు. పలు కీలక విషయాలను ఆయన వెల్లడించారు. గ్రామీణ…
హెక్టర్ మోడల్ తో దేశీయ విఫణిలోకి ప్రవేశించిన మోటార్ కార్ల అభిమానుల ఆకట్టుకున్న ఎంజీ మోటార్స్ ఈసారి విద్యుత్తు కారును విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఎంజీ జెడ్ఎస్ ఈవి పేరుతో దీనిని భారతీయ మార్కెట్ లోకి తీసుకురానుంది. ఈ…
దేశీయ కార్ల తయారీ దిగ్గజం సంస్థ మారుతీ సుజుకీ వచ్చే ఏడాది జనవరి నుంచి ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పారిశ్రామిక ప్రగతి తిరోగమనంలో కొనసాగుతున్న క్రమంలో కార్ల కొనుగోళ్లు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. గత నెలలో హోండా కార్లు…
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి రేటు తగ్గుముఖం పట్టినప్పటికీ భారత దేశ ఆర్థిక వృద్ధి రేటు దూసుకుపోతోందని.. ప్రస్తుతత దేశ స్థూల జాతీయ దేశీయోత్పత్తి వృద్ధి రేటు 3.2శాతంగా నమోదైందని, ఇది మన దేశాన్ని అగ్రస్థానంలో నిలిపిందని.. బీజేపి నేతలు గత…
సగటు కొనుగోలుదారుడ్ని క్రితం రోజున కలవరానికి గురిచేసిన కుందనం ధర ఇవాళ దిగివచ్చింది. రూ.40 వేలకు పైగా పలికిన నిన్నటి ధరతో పోల్చితే ఇవాళ బంగారం ధర స్పల్పంగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం…
భారత టెలికమ్యూనికేషన్స్ రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చి అనతికాలంలోనే దేశంలో అత్యధిక మంది కస్టమర్లను కలిగిన సంస్థగా సంచలనాలకు తెరతీసీన రిలయస్ జియో నెట్ వర్క్.. లాంచింగ్ సమయంలో చేసిన హామీని తుంగలో తొక్కుతూ.. తన మాటను వెనక్కి తీసుకుంది. అదేంటంటే..…
చిన్నకారు సెగ్మెంట్లో మరో కారు వచ్చింది. మారుతి సుజుకి సంస్థ తన పోర్ట్ ఫోలియోలో తాజాగా ఎస్ ప్రెస్సో కారును కూడా చేర్చింది. మినీ ఎస్ యూవీగా పిలవదగ్గ ఎస్ ప్రెస్సో కారు ఇవాళ మార్కెట్లో విడుదలైంది. దీని ధర రూ.3.69…
పసిడి పరుగుకు ఇవాళ అడ్డుకట్ట పడింది. నిన్న భారీగా పెరిగిన ధరలు ఇవాళ ఒక్కసారిగా దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గిన కారణంగా బంగారం వెండి ధరలు కిందకు దిగివచ్చాయి. ఎంసీఎక్స్ మార్కెట్ లో బుధవారం అక్టోబర్ గోల్డ్…