grideview grideview
  • May 09, 12:36 PM

    ‘బుల్లి తిరుపతి’గా పేరుగాంచిన ప్రసిద్ధ దేవాలయం

    దేశంలో ఎన్నో హిందూదేవాలయాలు వెలసినా.. వాటి ప్రముఖ్యతలు, విశిష్టతలు మాత్రం భక్తుల నోళ్లలో నానుతూ ఆచంద్రతారఖ్కంగా నిలుస్తున్నాయి. భక్తులు విశ్వాసాలకు పుట్టినిళ్లుగా మారిన దేవాలయాల్లో.. దేవుళ్లు స్వయంభువుగా వెలిస్తే.. మరికొన్ని ఆలయాలను భక్తులు దేవుడిపై వున్న తమ భక్తిని చాటిచెప్పేందుకు నిర్మించారు....

  • May 06, 02:29 PM

    ‘స్కందపురాణం’లో నైనితాల్ ప్రాంతం విశిష్టత

    నైనితాల్.. భారతదేశపు సరస్సుల జిల్లాగా పిలువబడే అద్భుతమైన ప్రదేశం. హిమాలయ శ్రేణులలో ‘కుమావొన్ హిల్స్’ మధ్య భాగంలో వున్న ఈ ప్రాంతం అందమైన సరస్సులను కలిగి వుంది. నైనీతాల్ పేరులోని నైనీ అంటే నయనం.. తాల్ అంటే సరసు. భారతదేశంలో నైనీతాల్...

  • Apr 29, 01:20 PM

    దక్షిణ భారతంలో అతిపెద్ద వృక్షంగా పేరుగాంచిన మర్రిమాను

    ప్రపంచ భూభాగంలో నమ్మశక్యం కాని ఎన్నో చమత్కారాలు చోటు చేసుకున్నాయి. వాటి వెనుకున్న కథనాలు, రహస్యాలు అందరినీ అబ్బురపరుస్తుంటాయి. అలాంటి విచిత్రమైన వ్యవహారాల్లో ‘తిమ్మమ్మ మర్రిమాను’ కూడా ఒకటి! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి 35 కి.మీ దూరంలో...

  • Apr 28, 01:40 PM

    ధ్వజస్తంభం ఓవైపు నేలను తాకని ఆలయ విశిష్టతలు

    దేశంలో దేవుళ్లు స్వయంభువుగా వెలిసిన ఎన్నో ప్రాచీన ఆలయాలతోపాటు రాజవంశస్థులు నిర్మించిన మరెన్నో దేవాలయాలు ప్రసిద్ధి చెందినవి వున్నాయి. అయితే.. మరికొందరు రాజులు మాత్రం చరిత్రలో తమ పేరుప్రతిష్టలు చిరకాలంగా నిలిచిపోయేలా కొన్ని ఆలయాలను గుర్తుగా నిర్మించుకున్నవారున్నారు. అటువంటి ఆలయాల్లో ‘చెన్నకేశవ...

  • Apr 27, 11:00 AM

    భారతదేశపు మొట్టమొదటి పౌర విమానాశ్రయం

    చరిత్రపుటంచుల్లో ఎన్నో రికార్డులను లిఖించుకున్న భారతదేశంలో మానవాళికి వెలుగులోకి రాని కొన్ని నిఖార్సైన నిజాలు ఇంకా దాగి వున్నాయి. అటువంటి దాగివున్న నిజాల్లో జుహు విమానాశ్రయంను ఒకటిగా పేర్కొనవచ్చు. ఎందుకంటే.. 928లో ప్రారంభించబడిన ఈ విమానాశ్రయం భారతదేశపు మొట్టమొదటి పౌరవిమానయాన విమాశ్రయంగా...

  • Apr 11, 01:47 PM

    పరమశివుని కృపతో ఏర్పడిన ‘బిందు సరోవరం’ విశేషాలు

    గుజరాత్‌లోని పఠాన్‌జిల్లా, సిద్ధపూర్‌లో అహ్మదాబాద్‌ - డిల్లీ జాతీయ రహదారిలో ‘బిందు సరోవరం’ ఉంది. ఈ సరోవరం పరమశివుని కృపతో ఏర్పడిందని, కపిలముని తపస్సు చేసి తరించిన ప్రాంతమని చెబుతారు. పురాణ గాథ : మొదటి కథ : పూర్వం.. స్వాయంభువు...

  • Apr 10, 01:49 PM

    అతిపెద్ద అద్దాల మేడగా ఫోర్బ్స్ జాబితాలో చేరిన ‘ది పార్క్ చెన్నై’

    తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో వున్న ‘ది పార్క్ చెన్నై’ హోటల్... 2006లో ఫోర్బ్స్ సంస్థ ప్రకటించిన ఆట్రీయం (అతిపెద్ద అద్దాల భవంతి) జాబితాలో చేరింది. దీంతోపాటు ఈ హోటల్ కు చెందిన ఇటాలియన్ చెఫ్ అంటోనియో కార్లుక్కియో రూపొందించిన మెనూ......

  • Apr 08, 01:18 PM

    ‘రావణ్ కీ ససురాల్’గా ప్రసిద్ధి చెందిన ‘మీరట్’ నగరం

    మీరట్... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జిల్లా, ప్రముఖ నగరము. అత్యంత పురాతనమైన ఈ నగరం జాతీయ రాజధాని ఢిల్లీకి 70 కి.మీ దూరంలో వుంది. ఇది ఢిల్లీ తర్వాత రెండవ పెద్ద ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. ఆర్థికపరంగా బాగానే అభివృద్ధి చెందిన...