ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ వున్ ఆరోగ్యంపై వెల్లువెత్తిన అనుమానాల నేపథ్యంలో ఆయన తాజా ఫోటోలను ఉత్తర కొరియా రాష్ట్ర మీడియా విడుదల చేసింది. గత కొంత కాలంగా ఉత్తర కోరియా నాయకుడు కిమ్ జోంగ్ వున్ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యంపై ఆందోళనలు అలుముకున్న నేపథ్యంలో రాష్ట్ర మీడియా తాజా ఫోటోలను విడుదల చేసింది. కిమ్ జోంగ్ వున్ అనారోగ్యంతో బాధపడుతున్నారని నివేదికలు స్పష్టం చేశాయి. అయినా ఆయన అరోగ్యం సరిగానే వుందని.. ఆయన వెనుక ఏదో కుట్ర జరుగుతుందన్న అనుమానాలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆ రాష్ట్ర మీడియా తాజా చిత్రాలను విడుదల చేసింది.
కిమ్ జోంగ్ వున్ చీల మండ శస్త్ర చికిత్సకు గురయ్యారని, అందుకనే ప్రజల మధ్యకు రావడం లేదని ఆ రాష్ట్ర మీడియా తెలిపింది. అందుచేతే సెప్టెంబర్ లో ప్రజలకు కనిపించిన ఆయన ఆ తరువాత శస్త్రచికిత్స నేపథ్యంలో ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారని. చీల మండ శస్త్ర చికిత్స నుంచి కోలుకున్న తరువాత ఆయన ప్రజల్లోకి వస్తారని నివేదికలు స్పష్టం చేసినా.. ప్రజలు దానిని విశ్వసించలేదు. పశ్చిమంలో కిమ్ జోంగ్ వున్ అరోగ్యంపై పలు రకాల ఊహాగానాలు రేకెత్తాయి. పలువురు ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నారని ప్రచారం చేస్తుండగా, పలువురు ఆయన అనారోగ్యం భారిన పడరని, ఇంకోందరు ఆయన ఆరోగ్యం క్షీణించిందని ఊహాగానాలకు తెరతీశారు. ఈ నేపథ్యంలో కిమ్ జోంగ్ వున్ ఆరోగ్యంగానే వున్నారని అయితే.. చీలమండ శస్త్రచికిత్స వల్ల బయటకు రాలేకపోతున్నారని ఆ రాష్ట్ర మీడియా ఫోటోలను విడుదల చేసింది. అయితే.. ప్యోంగ్యాంగ్ మాత్రం కిమ్ అనార్యోగ వార్తలను ఇప్పటికీ తిరస్కరిస్తోంది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more