Tirupati on high alert as nia suspected terrorists may have taken shelter

High Alert, Tirupati, terrorists, police, NIA, shelter

tirupati on high alert as NIA suspected terrorists may have taken shelter

ఉగ్రవాద హెచ్చరికలతో తిరుపతిలో హైఅలర్ట్

Posted: 10/25/2014 07:55 AM IST
Tirupati on high alert as nia suspected terrorists may have taken shelter


 ఉగ్రవాదులు తిరుపతిలో మకాం వేసుండొచ్చని ఎన్‌ఐబీ(నేషనల్ ఇంటెలిజె న్స్ బ్యూరో) వర్గాలు అనుమానం వ్యక్తం చేయడం తో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. తిరుపతి నగరంలో విస్తృతంగా పోలీసులు గాలింపులు జరిపారు. లాడ్జి ల్లో, అనుమానాస్పద ప్రైవేటు భవనాల్లో సోదాలు చేశారు.  కరీంనగర్ జిల్లా చొప్పదోండిలోని ఓ జాతీయ బ్యాంకును ఫిబ్రవరిలో ఉగ్రవాదులు లూటీ చేశారు. లూటీ చేసిన సొమ్ముతో తిరుపతి నగరంలో భవనాలు, భూములు కోనుగోలు చేసినట్లు ఎన్.బీ.ఐ గుర్తించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడును అప్రమత్తం చేయడంతో ఆయన తిరుపతి పోలీసులకు సమాచారం అందించారు. తిరుపతిలో భవనాలను కొనుగోలు చేసి ఉగ్రవాదులు మకాం వేసినట్టు ఎస్‌ఐబీ సమాచారమిచ్చింది.

డీజీపీ రాముడు ఆదేశాల మేరకు తిరుపతి అర్బన్, చిత్తూరు ఎస్పీలు గోపీనాథ్‌జెట్టీ, జీ.శ్రీనివాసులు హై అలెర్ట్ ప్రకటించారు. చెన్నై, బెంగళూరు జాతీయ రహదారి తిరుపతిలోని ప్రధాన లాడ్జీలు, అనుమానాస్పద ప్రైవేటు భవనాల్లో పోలీసులు సోదాలు చేశారు. చిత్తూరు ఎస్పీ జీ.శ్రీనివాసులు నేతృత్వంలో మదనపల్లె, చిత్తూరులో పోలీసులు విస్తృతంగా గాలింపులు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు నాకాబందీ నిర్వహించి వాహనాలను సోదాలు చేశారు. గత అక్టోబర్‌లో పుత్తూరులో ఓ ప్రైవేటు భవనంలో మకాం వేసిన తీవ్రవాదులను అక్టోపస్ బృందం పట్టుకున్న నేపథ్యంలో ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉందని ఎస్‌ఐబీ హెచ్చ రించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే హై అలెర్‌‌ట ప్రకటించడం గమనార్హం.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : High Alert  Tirupati  terrorists  police  NIA  shelter  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more