Nia announced choppadandi bank robbery is done by terrorists

choppadandi bank robbery latest news, terrorists robbery in choppadandi bank, nia on choppadandi bank robbery, burdwan blasts latest updates, choppadandi money for burdwan blasts, latest news, telangana news

nia announced choppadandi bank robbery is done by terrorists : national investigation authority reconginsed that choppadandi bank robbery is done by terrorists and that money is used for burdwan blasts

చొప్పదండి బ్యాంకు చోరీ ఉగ్రవాదుల పనే

Posted: 10/23/2014 03:42 PM IST
Nia announced choppadandi bank robbery is done by terrorists

తెలంగాణలోని కరీంనగర్ జిల్లా చొప్పదండిలో జరిగిన బ్యాంకు చోరికి పశ్చిమబెంగాల్ లోని బుర్ద్వాన్ పేలుళ్లతో సంబంధం ఉన్నట్లు జాతీయ ధర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) గుర్తించింది. చొప్పదండి బ్యాంకులో ఈ ఏడాది పిబ్రవరి 1న చోరికి పాల్పడింది ఉగ్రవాదులే అని ఎన్.ఐ.ఏ. ధృవీకరించింది. ఈ పని చేసింది అబూ ఫైజల్ ముఠాగా స్పష్టం చేసింది. చోరీ చేసిన రూ.46లక్షలను బుర్ద్వాన్ పేలుళ్ళ కోసం వినియోగించినట్లు గుర్తించింది. మారణాయుధాలతో బ్యాంకును బద్దలుకొట్టి డబ్బులు దోచుకెళ్ళటం అప్పట్లో తీవ్ర సంచలనం కల్గించింది.

ఈ ఏడాది ఫిబ్రవరి 2న మధ్యాహ్నం బుర్ద్వాన్ లోని ఓ తృణముల్ కాంగ్రెస్ నేత ఇంట్లో అద్దెకు ఇచ్చిన గది నుంచి భారీ శబ్దం రావటంతో పాటు, దట్టమైన పొగ వచ్చింది. స్థానికులు పోలిసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఇంటిలోపలికి వెళ్లనివ్వకుండా అద్దెకున్న వ్యక్తులు అడ్డుకున్నారు. ఆ తర్వాత వీరు ఉగ్రవాదులుగా తెలిసింది. బాంబులు తయారు చేస్తుండగా పేలుడు జరిగినట్లు గుర్తించారు. ఈ కేసును ధర్యాప్తు చేపట్టిన ఎన్.ఐ.ఏ. అనేక చోట్ల ఆధారాలు సేకరించింది. చివరకు చొప్పదండి డబ్బులతో బాంబుల తయారీ జరిగినట్లు గుర్తించిదంి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : burdwan blasts  choppadandi  latest updates  terrorists  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more