మలేషియా ఎయిర్ లైన్స్ కు ఏదో కీడు సంభవించినట్టు కనిపిస్తోంది. ఎప్పుడు, ఏది సంఘటన జరిగినా.. అది మలేషియాకు చెందిన విమానాల గురించే వస్తుంటుంది. అప్పట్లో ఏదో మలేషియన్ విమానం అడ్రస్ లేకుండా పోయిన విషయం తెలిసిందే! ఆ తర్వాత ఇంకొక విమానం తృటిలో ప్రమాదం తప్పించుకుందని ఆమధ్య వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఇంకొక విమానం చాలా పెద్ద ప్రమాదం నుంచే బయటపడింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది నిముషాలకే అందులో వున్న పైలట్ కుప్పకూలిపోయాడు. అయినా అందులో వున్న 152 ప్రయాణికులు మాత్రం సేఫ్ గానే ల్యాండ్ అయిపోయారు.
ఇది నిజంగా ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే.. గాల్లో వున్న విమానంలో ఒక పైలట్ మృతి చెందిందే దానిని అదుపు చేయడం చాలా కష్టం అవుతుంది. ఆ పరిస్థితిని మ్యానేజ్ చేయడం చాలా కష్టం! సాధారణంగా పైలట్ కు సాయంగా కో-పైలట్ వుంటారు కానీ.. ఇటువంటి విపత్కర పరిస్థితుతిని అధిగమించి విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేయడం అంత చిన్న విషయం కాదు. థాయ్ ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన మలేషియా విమానంలో కో పైలట్ గాల్లోనే కుప్పకూలిపోయారు. అంతే.. అందులో వున్న కో-పైలట్ తోపాటు ప్రయాణికులందరూ ప్రాణాలను తమ అరచేతిలో పట్టుకుని కూర్చున్నారు. ఇక చనిపోతామనే భయంతో కొంతమంది ప్రార్థనలు చేయడం కూడా మొదలుపెట్టేశారు.
అయితే ఇంతటి డేంజర్ సిట్యువేషన్ లో కూడా కో-పైలట్ ఏమాత్రం భయపడకుండా విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేశాడు. ఫ్లైట్ లో కో - పైలట్ చనిపోయాడన్న విషయం తెలియగానే అధికారులు విమానాన్ని థాయ్ ఎయిర్ పోర్ట్ కు వెనక్కి రప్పించి.. అత్యవసరంగా ల్యాండ్ చేయించారు. అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే కో-పైలట్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఏదేమైనా అందులో వున్న 152 మంది ప్రయాణికుల ప్రాణాలు మాత్రం సేఫ్ గానే వున్నాయి.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more