యావత్తు ప్రపంచాన్నే గజగజ వణికిస్తున్న ఎబోలా భయం.. ఇప్పుడు రానురాను మన భారతదేశంలో కూడా పాకుతోందని తాజా సమాచారాలు వెల్లువడుతున్నాయి. మొన్నటికి మొన్న చెన్నైలో ఒక వ్యక్తికి ఈ వైరస్ వచ్చిందని వార్తలు రాగా.. అవి కేవలం పుకార్లేనంటూ చివరికి క్లారిఫికేషన్ వచ్చేసింది. అయితే నిన్న ముంబయిలో ఒక వ్యక్తి ఈ వ్యాధికి గురయ్యాడనే వార్తలు మాత్రం పెద్ద సంచలనాన్నే రేపింది. ఆ విషయంలో ఇంతవరకు క్లారిటీ రాలేదు కానీ.. భారతదేశంలో వున్న సెక్స్ వర్కర్లు మాత్రం ఈ వైరస్ భయానికి వణికిపోతున్నారు. ముఖ్యంగా కోల్ కతాలో వున్న అతిపెద్ద రెడ్ లైట్ ఏరియా సోనాగచికి ఈ ఎబోలా భయం బాగా పట్టుకుందని తెలుస్తోంది. ఎందుకంటే.. ఈ వైరస్ బాగా వ్యాపించిన ఆఫ్రికా నుంచి రెగ్యులర్ విజిటర్స్ ఆ ప్రాంతానికి నిత్యం వస్తూ వుంటారట! అందుకే.. ఇప్పుడు అక్కడ నుంచి వస్తున్న విజిటర్స్ లో ఈ వ్యాధికి గురయ్యారేమోనంటూ ఆందోళన చెందుతున్నారట! దీంతో ఆఫ్రికన్స్ ను అక్కడున్న మహిళలు తమ దగ్గరకు రానివ్వడం లేదని అంతర్గతంగా టాక్ నడుస్తోంది.
ఇదిలావుండగా.. ఆఫ్రికన్ నుంచి వచ్చే ఏ విజిటర్స్ ని అయినా తమ దగ్గరకు రానివ్వకుండా దూరంగా వుంచాలనే.. అలాకాని పక్షంలో తమ జీవితాల్ని స్వయంగా తామే ప్రమాదంలో పడేసుకుంటారంటూ సోనాగచిలో వున్న వేశ్యలు అందరూ కలిసి ఒక తీర్మానాన్ని చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో కోల్ కతా, పశ్చిమ బెంగాల్ లో వుండే మొత్తం లక్షాముప్పైవేల మంది వేశ్యలు వున్నట్లు గణాంకాలను పేర్కొన్న మహిళ రక్షణ సమితి వాళ్లమీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని.. ఆఫ్రికట్లను తమ దగ్గరకు రానీయకండి అంటూ చెబుతున్నారు. ఏ విధంగా అయితే వ్యభిచారం వల్ల ఎయిడ్స్ వ్యాపిస్తుందో.. అలాగే ఎబోలా కూడా ప్రబలే అవకాశాలు వుంటాయని వారు సమావేశాలు చేసుకుని మరీ చెప్పుకుంటున్నారు. కాబట్టి దీని నుంచి దూరంగా వుండాలంటే ముఖ్యంగా ఆప్రికన్లను తమ దగ్గరకు రానీయకపోవడమే పరిష్కారమార్గమని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more