మోసం చేశారు అనే విషయం ఇన్ని సంవత్సరాలకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలుసుకున్నారు. అతిగా నమ్మితే.. నా భర్తకు జరిగిన గతే మళ్లీ నాకు పడుతుంది. అందరినీ నమ్మితే ..ఏం జరుగుతుందో బాగా తెలిసింది. నా భర్త అందరి నమ్మి నాకు అన్యాయం చేశాడు. నేను తమిళనాడు, తెలంగాణ నేతల మాటల నమ్మి రాజకీయంగానష్టపోయాను. ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు..ఎంత చెప్పిన వినకుండా.. ఆంధ్రప్రదేశ్ ను విడదీసినందుకు.. నాకు చెప్పు దెబ్బలే పడ్డాయి. మా పార్టీని విలీనం చేస్తాం! తెలంగాణ ఇవ్వండని మా ఇంటి చూట్టు తిరిగిన నేతలు ..ఈరోజు అధికారం అనుభవిస్తున్నారు.
శ్రీలంకకు శాంతి దళాన్ని పంపడంపై అప్పటి ప్రధాని రాజీవ్గాంధీ క్యాబినెట్ను సంప్రదించలేదని విదేశాంగ శాఖ మాజీ మంత్రి నట్వర్సింగ్ పేర్కొన్నారు. వచ్చే నెలలో తన పుస్తకం వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్ విడుదల అవుతున్న నేపథ్యంలో హెడ్లైన్స్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నట్వర్సింగ్ మాట్లాడుతూ.. ప్రధాని పదవిని సోనియా నిరాకరించడానికి రాహుల్గాంధీయే కారణమని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
రాజీవ్ గాంధీ ఆ ఇంటర్వ్యూ రెండో భాగాన్ని చానల్ ప్రసారం చేసింది. అందులో శ్రీలంకకు శాంతిదళాన్ని పంపే విషయంలో రాజీవ్ తప్పటడుగు వేశారని పేర్కొన్నారు. శ్రీలంక అధ్యక్షుడు జేఆర్ జయవర్ధనేతో శాంతి ఒప్పందం కుదుర్చుకునే విషయంపై రాజీవ్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని.. క్యాబినెట్ను కూడా సంప్రదించలేదని అన్నారు. రాజీవ్ సహజంగా అందరినీ అతిగా నమ్ముతారని.. అదే ఈ విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకునేలా చేసిందని వెల్లడించారు.
ప్రభాకరన్ రహస్యంగా రాజీవ్ను కలుసుకున్నారు. ఆ సమయంలో ప్రభాకరన్ను రాజీవ్ చాలా తక్కువగా అంచనా వేశారు.. అతడిని పూర్తిగా విశ్వసించారు. ఆ చర్చలో రాజీవ్ ప్రౌఢరాజకీయవేత్తలా వ్యవహరించలేదు. శ్రీలంకలో రావణకాష్టంలా రగులుతున్న జాతి వైరాన్ని సాధారణమైన విషయంగా తీసుకున్నారు. రాజీవ్తో చర్చల సందర్భంగా అన్నింటికీ అంగీకరించిన ప్రభాకరన్ జాఫ్నా వెళ్లాక మాట మార్చారు. దీంతో శ్రీలంక విషయంలో భారత్ దారుణంగా మోసపోయింది అని పేర్కొన్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more