Mp rapolu ananda bhaskar questioned rajnath singh over polavaram ordinance

MP Rapolu Questioned Rajnath Singh, Polavaram Ordinance, MP Rapolu Ananda Bhaskar, Rajnath Singh, Polavaram Ordinance fight.

MP Rapolu Ananda Bhaskar Questioned Rajnath Singh over Polavaram Ordinance

రాజ్ నాథ్ జీ వింటున్నారా?

Posted: 07/14/2014 04:17 PM IST
Mp rapolu ananda bhaskar questioned rajnath singh over polavaram ordinance

'పోలవరం నిర్మాణం..ఎంతో మంది రోదిస్తున్నారు. నాలుగు లక్షల మంది ఏడుస్తున్నారు..వింటున్నారా రాజ్ నాథ్ సింగ్ జీ'' అని ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ పేర్కొన్నారు. పోలవరం బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఎన్నో కష్టాలు ఓర్చుకుని రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. కానీ పోలవరం నిర్మాణం వల్ల ఎంతో మంది ప్రజలు ఏడుస్తున్నారని పేర్కొన్నారు.

తెలంగాణ, ఛత్తీస్ గఢ్, ఒరిస్సాలతో పాటు ఎంతో మంది ప్రజలు కష్టాలు పడుతున్నారని తెలిపారు. గిరిజనులను కాపాడాలని చట్టాలే చెబుతున్నాయని కానీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాల వల్ల మండలాలు ముంపునకు గురవుతాయని పేర్కొన్నారు.

పోలవరం కట్టి రాజమండ్రి నగరాన్ని ముంచుతారా ? అని ప్రశ్నించారు. పోలవరం వల్ల భద్రాచలం కూడా ముంపునకు గురవుతుందని, ఎంతో మంది నిపుణులున్నా వారి అభిప్రాయాలు తీసుకోలేదని పేర్కొన్నారు. పోలవరం డిజైన్ మార్చకుండా నిర్మిస్తే ప్రాజెక్టు జీవిత కాలం కేవలం పదేళ్లనని రూర్కేలా నిపుణులు చెబుతున్నారని ఎంపీ రాపోలు సభ దృష్టికి తెచ్చారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more