Ap speaker kodela announces mla classes

classes to ap mlas, ap speaker kodela announces mla classes, union ministers to conduct mla classes, ap mlas get training from union ministers

ap speaker kodela announces mla classes

ఎమ్మెల్యే ట్రైనింగ్- కేవలం ఎమ్మెల్యేలకే ప్రవేశం

Posted: 07/11/2014 12:51 PM IST
Ap speaker kodela announces mla classes

సుశిక్షితులైన శాసన సభ్యుల వలన వాళ్ళలో అవగాహన కలుగజేయటమే కాకుండా వాళ్ళనుంచి సంపూర్ణ సహకారాన్ని కూడా ఆశించవచ్చని తలచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసన సభ్యలకు శిక్షణా తరగతులను నిర్వహిస్తోంది.  ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల్ శివప్రసాద్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 18, 19 తేదీల్లో శాసన సభ్యులకు ఈ అవగాహనా తరగతులుంటాయని తెలియజేసారు.

పూర్వకాలం విద్యార్థులు నేరుగా స్కూళ్ళల్లో ప్రవేశాన్ని పొందేవారు.  ఇప్పుడు ప్రీ స్కూలింగ్, నర్సరీల పేరుతో స్కూల్ నిబంధనలకు విద్యార్థులను ఎలాగైతే తయారు చేస్తున్నారో అదే విధంగా శాసనసభ్యులకు కూడా సరైన అవగాహన కలిగిస్తూ శిక్షణనిచ్చినట్లయితే సభా మర్యాద తగ్గిపోకుండా, సభా సమయం వృధా కాకుండా ఉండటం, తద్వారా ప్రజాధనం కూడా ఆదా అవటం జరుగుతుంది.  ఈ అవగాహనా కార్యక్రమంలో సభ్యులకు అవగాహనను కలిగించటానికి రాజకీయ ప్రముఖులు, మంత్రులు, సుమిత్రా మహాజన్, అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, నజ్మా హెప్తుల్లా, వినోద్ రాయ్, సుబాష్ కశ్యప్ ఇక్కడికి రాబోతున్నారు.

నిజానికి ఇలాంటి ట్రైనింగ్ ఎమ్మెల్యేగా పోటీ చెయ్యకముందే ఉండాలి కానీ ఎవరు గెలుస్తారో చెప్పలేం కాబట్టి కనీసం పోటీలో గెలిచిన తర్వాతైనా ఉండటం వాంఛనీయం.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more