(Image source from: ysrcp mla roja controversial comments on chandrababu and pawan kalyan)
* చిత్తూరు జిల్లా నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అయినా రోజా... మంగళవారంనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేస్తూ కొన్ని ఘాటు కామెంట్లు చేశారు.
* రైతుల రుణాలు మాఫీ అయ్యేలా చూస్తానని చెప్పిన చంద్రబాబు... ఇంతవరకు ఆయన చేసిన ప్రకటనలో ఇంకా స్పష్టం రాలేదని, సమావేశాల పేరుతో దానిని జాప్యం చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
* ఆంధ్ర రైతులను మభ్యపెట్టి అనవసరంగా కమిటీలను సమావేశపరిచి కాలయాపన చేస్తున్నారని పేర్కొంది.
* చంద్రబాబు పథకం ప్రకారం కేవలం కొంతమందికే రుణాలు మాఫీ అయ్యేలా చేసి, మిగతావారికి టోకరా వేసేందుకు పన్నాగం పన్నుతున్నారని ఆమె అన్నారు.
* సార్వత్రిక ఎన్నికల ముందు ఆయన ప్రశేశపెట్టిన మెనిఫెస్టోలో అసలు ఏరోజు నుంచి ఎప్పటివరకు రుణాలను మాఫీ చేస్తారో ఆయన స్పష్టత చేయలేదు.
* ఆనాడు కేవలం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వల్లే టీడీపీ పార్టీ గెలిచిందే తప్ప... స్వతహాగా టీడీపీకి గెలిచేంత సత్తా ఏమీ లేదని ఆమె ఆరోపణలు చేశారు.
* సాధ్యమైనంత త్వరగా రైతుల రుణమాఫీలు పూర్తయ్యేలా చూడాలని... లేకపోతే ప్రజలందరితో కలిసి ఈ విషయంపై ధర్నా చేస్తామని ఆమె హెచ్చరించారు.
AS
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more