ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ పాలకమండలి ఏర్పాటు చేసింది. ఎక్స్అఫిషియో సభ్యులతో కలిపి 28మందికి అవకాశం కల్పించింది.. ఈ మేరకు
పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి 8మంది.. తెలంగాణ 7గురు.. తమిళనాడు నుంచి 4.. కర్ణాటక నుంచి 3.. ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి
ఒకరి చొప్పున పాలకమండలిలిలో అవకాశం కల్పించారు. త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.
ఏపీ నుంచి పాలకమండలి సభ్యులు
పార్థసారధి (వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే)
గొల్ల బాబూరావు (వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే)
డీ మల్లికార్జునరెడ్డి (వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే)
యూవీ రమణమూర్తి (వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే)
డీపీ అనంత
నాదెండ్ల సుబ్బారావు
చిప్పగిరి ప్రసాద్ కుమార్
వీ ప్రశాంతి
తెలంగాణ సభ్యులు..
జె.రామేశ్వరరావు
బి పార్థసారధి రెడ్డి
వెంకట భాస్కర్రావు
మూరంశెట్టి రాముల
డి. దామోదర్ రావు
కే శివకుమార్
పుట్టా ప్రతాప్రెడ్డి
తమిళనాడు నుంచి సభ్యులు..
వైద్యనాథన్
శ్రీనివాసన్
డాక్టర్ నిశిత
కుమారగురు
కర్ణాటక నుంచి సభ్యులు..
రమేష్ శెట్టి
రవినారాయణ
నారాయణమూర్తి
వీరితో పాటు ఢిల్లీకి చెందిన శివశంకరన్.. మహారాష్ట్రకు చెందిన రాజేష్ శర్మకు టీటీడీ పాలకమండలిలో ప్రభుత్వం అవకాశం కల్పించింది. కాగా,
టీటీడీ సభ్యులు సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు, అదే రోజున టీటీడీ పాలకమండలి సమావేశం కూడా జరగనుందని సమాచారం.
పాలకమండలి సమావేశంలో ఏకంగా 150 అంశాలపై చర్చ జరగనుంది, వీటిలో అత్యధికంగా కొనుగోళ్లకు సంబంధించిన అంశాలే వున్నాయని
తెలిసింది. ఇక అమరావతిలో నిర్మాణంలో వున్న తిరుమల నమూనా దేవాలయంపై కూడా పాలక మండలి సమీక్షించనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more