జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉద్వేగంగా సామాజిక మాద్యమం ద్వారా పోస్టులు పెట్టి.. టీవీ 9 ఓనర్ శ్రీని రాజు, రవి ప్రకాష్, రాజేశ్ కిలారు, ఏబిఎన్ అంధ్రజ్యోతి రాధాకృష్ణలతో కలసి నారా లోకేష్, అతని తండ్రి నారా చంద్రబాబు తన తల్లిని దూషించి.. తనపై సోషల్ మీడియా వేదికగా గత అత్యాచారం చేశారని, ఇల్లు పిల్లలు తప్ప మరో ప్రపంచం తెలియని తన తల్లిని అసభ్యపదజాలంతో తిట్టించారని అరోపించిన జనసేనాని పవన్ కల్యాన్.. గంటల వ్యవధిలోనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై జరుగుతున్న కుట్రలపై న్యాయపోరాటానికి దిగాలని పవన్ నిర్ణయించారు.
ఇందులో భాగంగా ఉదయం తన సోదరుడు నాగేంద్రబాబుతో కలసి ఫిలించాంబర్ కు చేరుకున్న ఆయన అక్కడే సినీపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో కలసి న్యాయవాదులతో సమావేశమయ్యారు. పవన్ చేరుకున్న వెంటనే అక్కడ మోగా హీరోలు, మా అధ్యక్షుడు శివాజీ రాజా సహా పలువరు చాంబర్ కు చేరకున్నారు. తన తల్లిని దూషించిన వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలన్నదే పవన్ అభిమతంగా కనిపిస్తోంది. ఫిలించాంబర్లో పవన్ మౌన పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు కూడా సమాచారం.
ఫిలించాంబర్ కు పవన్ వచ్చిన విషయం తెలియడంతో అభిమానులు అక్కడికి భారీగా చేరుకుంటున్నారు. పవన్ కల్యాన్ అవినీతి రహిత సమాజం స్థాపన.. ప్రభుత్వ అవినీతి గురించి చెప్పిన వెంటనే ఇలాంటి ఆయన వెనుక ఉగ్రవాదుల మూకలా తయారై.. ఆయన తల్లిని దూషించిన వారందరూ బహిరంగంగా ముక్కు నేలకు రాసి బహిరంగ క్షమాపణ చెప్పాలని పవన్ కల్యాన్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ వివరాలన్నింటినీ బయటకు చెప్పడం వెనుకున్న అధారాలు కూడా పవన్ వద్దనున్నాయని వాటన్నింటినీ ఆయన బయటపెడతారని కూడా సమాచారం. ఇది మొత్తానికి ఒక రాజకీయ సంచలనంగా మారుతుందని కూడా పవన్ అభిమానులు పేర్కొంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more