సమకాలిన రాజకీయ వ్యవస్థలో అదరణకు నోచుకోకుండా, అన్యాయానికి గురికావడంతోనే, అశగా ఎదురుచూస్తే అన్నదమ్ములకు అండగా, అడపడచులకు తొడుగా వుంటేందుకు తమ పార్టీ అవిర్భావించిందని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్ అన్నారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి వేదికగా నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా వున్న మైదానంలో జనసేన పార్టీ నాల్గవ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సభలో పవన్ కల్యాన్ మాట్లాడుతూ.. తనకు సమస్యలపై పోరాటం చేయడం ఇష్టమని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేవమని స్పష్టం చేసిన కేంద్రమంత్రి అరుణ్ జైట్లీపై ప్రశ్నల వర్షం కురిపించారు.
రాష్ట్రాన్ని కాకినాడ తీర్మాణం అమోదం తరహాలో విభజించి.. ఇప్పడు అంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాల్సిన సమయంలో కేంద్రం చేతులెత్తేసిందని దుయ్యబట్టారు. మాకు న్యాయం చేయలేనప్పుడు.. కేంద్రం అమలు చేస్తున్న చట్టాలను ఎందుకు అచరించాలని ప్రశ్నించారు. భారత్ మాతాకీ జై అంటూ పవన్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ప్రజల మనిషిగా ప్రజల ముందుకు వచ్చి తాను పార్టీ పెట్టానని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రుల ఆవేదనను తెలియచేద్దామని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం అంటే మనవాళ్లకి భయం.. మనవాళ్లకే కాదు దోపిడి చేసేవాడికి, పిరికితనం నిండిన వాడికి కేంద్రమంటే భయం.. కానీ తాము టంగుటూరి ప్రకాశం పంతులు వారసులమని తమకు కేంద్రమన్నా. రాష్ట్రమన్నా భయం లేదని, ప్రేమ వుండాలని అన్నారు. కేంద్రం తమపై సీబీఐ దాడులను, అదాయపన్ను శాఖ అధికారుల దాడులను చేయిస్తుందన్న భయంలో వున్నారని, తమకు అలాంటి భయాలు లేవని, తాము
సైమన్ కమీషన్ కు ధైర్మముంటే గుండెల్లో కాల్చండి అంటూ.. ఎదురుతిరిగిన నేత వారసులమని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more