నోట్ల రద్దుతో సాహసోసేత నిర్ణయాలు తీసుకునే కేంద్ర ప్రభుత్వం మరోమారు కూడా అలాంటి నిర్ణయామే తీసుకుంటుదన్న వార్తలు అటు జాతీయ మీడియా నుంచే కాకుండా ఇటు ఎస్టీహెచ్ వార్షిక నివేదికలో కూడా పేర్కొన్న నేపథ్యంలో అనేక రకాల వదంతులు రావడంతో వాటిపై ఎట్టకేలకు కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు గుజరాత్ పర్యటనలో వున్న కేంద్ర అర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. రూ.2 వేల నోట్లను ముద్రణ నిలిపివేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు.
రూ.2వేల నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపివేస్తున్నట్లు గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా వస్తున్న వదంతలు చెలరేగాయి. ఇక మరికోందరైతే కేంద్రం రూ.2000 నోట్లను కూడా కేంద్రం రద్దు చేయనుందని కూడా వార్తలు వచ్చాయి. దీంతో దేశ ప్రజల్లో తీవ్ర అందోళన వ్యక్తమైంది. ఇప్పటికే బ్లోఇన్ దెబ్బతో బ్యాంకుల నుంచి తమ డిపాజిట్లను తీసుకుని ఇళ్లలో పెట్టుకున్న తరుణంలో.. ఇలాంటి వార్తలు రావడంతో.. వారు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న డైలిమాలో కొట్టుమిట్టాడుతున్నారు.
దీంతో రంగంలోకి దిగిన అర్థిక మంత్రి రూ.2000 నోట్లపై కేంద్ర ప్రభుత్వం నుంచైనా లేక భారతీయ రిజర్వు బ్యాంకు నుంచైనా అధికారిక ప్రకటన వచ్చే వరకూ ప్రజలెవరూ వదంతులను నమ్మొదని చెప్పారు. అయితే ఇటీవల ఎస్బీఐ చేసిన పరిశోధనలో ఆర్బీఐ దగ్గర రూ.2,46,300 కోట్ల విలువైన నోట్లు ఉన్నట్లు పేర్కొంది. అంతేకాదు ఇకపై ఆర్బీఐ రెండువేల నోట్ల ముద్రణను నిలిపివేయడం లేదా కొద్దిమేర తగ్గించడంగానీ జరగనుందని తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more