న్యూజీలాండ్ తో స్వదేశంలో జరుగుతున్న సిరీస్ కు తాను ఎంపిక కాకపోవడం.. ఈ సందర్భంగా నిర్వహించిన ఫిట్ నెస్ టెస్టు యో యోలో తాను విఫలం కావడంతో తీవ్రంగా కలత చెందిన డాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ పై గృహహింస కేసు నమోదైంది. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గోన్న అకాంక్ష శర్మ యువరాజ్ సింగ్ పై ఈ మేరకు కేసు నమోదు చేసింది. అదేంటి అమె యువరాజ్ పై కేసు పెట్టడమేంటి అంటారా..? అమె మరోవరో కాదు.. బిగ్ బాస్ పదో సిజీన్ లో పాల్గోని బయటకు వచ్చిన అకాంక్ష శర్మ.. స్వయంగా యువరాజ్ సింగ్ సోదరుడు జరోవర్ సింగ్ భార్య.
ఈ మేరకు ఆకాంక్ష శర్మ తన భర్త సహా అత్తపై కూడా కేసు నమోదు చేసింది. అయితే వారికి యువరాజ్ కూడా మద్దతు పలుకుతున్న నేపథ్యంలో ఆయన పేరును కూడా చేర్చామని ఆకాంక్ష తరఫు న్యాయవాది స్వాతి సింగ్ మాలిక్ వెల్లడించారు. తనకు మరో బిడ్డ కావాలని తన భర్త తనను నిత్యం వేదింపులకు గురిచేస్తున్నాడని, తన క్లయింటు ఆకాంక్ష.. తన భర్త జరోవర్, ఆయన తల్లి షబ్నం లపై కేసు నమోదు చేసిందని సమాచారం. స్పాట్ బాయ్ అనే ఎంటర్ టైన్మెంట్ పోర్టల్ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురాగా, ఈ విషయమై తాను ఈ నెల 21న జరగనున్న కొర్టు తొలి విచారణలో మాట్లాడతానని అకాంక్ష తెలిపిందని కూడా పోర్టల్ ప్రచురించింది.
లు ఒత్తిడి తెస్తున్నారని, ఈ విషయంలో యూవీ తన కుటుంబీకులకు మద్దతు తెలుపుతుండటంతోనే ఆయన పేరును చేర్చినట్టు తెలిపారు. కేవలం శారీరక హింస కింద మాత్రమే గృహహింస చట్టాలను నమోదు చేయరని, మానసిక, ఆర్థిక ఒత్తిడి తెచ్చినా ఈ సెక్షన్లను చేర్చవచ్చని అన్నారు. కాగా, ఒక కుమారుడిని కలిగున్న జరోవర్, ఆకాంక్ష జంట, విడాకులకు నిర్ణయించుకుని, బిడ్డ సంరక్షణ బాధ్యతలపై కోర్టును ఆశ్రయించి ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల తమ డబ్బుతో ఆకాంక్ష కొనుగోలు చేసుకున్న నగలను తిరిగి ఇప్పించాలని షబ్నం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more