తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వం రాజ్యంగ వ్యతిరేకతకు పాల్పడిందంటూ తక్షణం చర్యలు తీసుకోవాలని పేర్కోంటూ మద్రాసు హైకోర్టును అశ్రయించిన డీఎంకే కార్యనిర్వహాక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కు హైకోర్టు షాక్ష్యాలను కూడా సమర్పించాలని అదేశించింది. ఎలాగైనా పళినిస్వామి ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ప్రతీనబూనినట్లు కనబడుతున్న స్టాలీన్.. అన్నాడీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్రాసు హైకోర్టులో పిటీషన్ వేసిన విషయం తెలిసిందే.
ఈ పిటీషన్ ను విచారణ స్వీకరించిన న్యాయస్థానం తొలుత దానిపై విచారణను బుధవారానికి వాయిదా వేసింది. కాగా ఇవాళ కూడా అ పిటీషన్ పై విచారించిన న్యాయస్థానం.. తమిళనాడు ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకతకు పాల్పడిందన్నట్లు సాక్ష్యాధారాలు వున్నాయా..? వుంటే వాటిని కూడా సమర్పించండీ అని అదేశించింది. అన్నాడీఎంకే లో పళనిస్వామి ప్రభుత్వానికి మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలు అందరూ కవత్తూర్ లోని గోల్డన్ బే రిసార్టులో వున్నారనడానికి సాక్షాల్యు వున్నాయా..? అని ప్రశ్నించింది. వుంటే వాటిని తమకు సమర్పించాలని అదేశించింది.
దీంతో పాటు తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి పళినిస్వామి విశ్వాస పరీక్షను ఎదుర్కొంటున్న సమయానికి సంబంధించిన వీడియో ప్రొసీడింగ్ లను కూడా కోర్టుకు సమర్పించాలని అదేశించింది. మద్రాసు హైకోర్ుటలో డీఎంకే పార్టీ ఈ రెండు అంశాలకు సంబంధించిన రెండు వేర్వేరు పిటీషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో ఆ రెండింటిపై విచారణ చేపట్టేందుకు వాటికి సంబంధించిన వీడియో అధారాలను కూడా సమర్పించాలని అదేశించింది. ఈ మేరకు డీఎంకే తరపున పిటీషన్లు దాఖలు చేసిన అడ్వకేట్లు బాలును అదేశించింది. ఈ పిటీషన్లపై విచారణ సందర్భంగా అనేక నియమనిబంధనలు పళిని ప్రభుత్వం ఉల్లంఘించిందిని అందుకు సంబంధించి తమ వద్ద ఆధారాలు కూడా వున్నాయిన చెప్పడంతో న్యాయస్థానం వాటిని సమర్పించాలని అదేశించింది. కాగా ఈ పిటీషన్లపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more