భారతీయ జనతా పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అంటూ విపక్షాలు విమర్శలు సంధిస్తుండగా.. అఅప్రతిష్ట నుంచి పార్టీని కాపాడుకునేందుకు పార్టీ అధిష్టానం అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఈ తరుణంలోనే హర్యానాలో దళిత యువతిపై జరిగిన రెండు పర్యాయాలు సామూహిక అత్యచారం జరిగిన నేపథ్యంలో దానిపై స్పందిస్తూ ఆ రాష్ట్ర బిజెపి మహిళా నేత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గ్యాంగ్ రేప్ బాధితురాలిపై నిందితులు మరోసారి అత్యాచారానికి తెగబడటం కలకలం రేపుతుండగా, అత్యాచారాలపై అమె చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి.
గత రెండేళ్లుగా అత్యాచార ఘటనలు రాష్ట్రంలో పెరుగుకు పోతున్నాయని విలేకరులు అడిన ప్రశ్నకు సమాధానంగా అమె దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రపంచం ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి అడవారిపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని మరోలా చెప్పాలంటే మనషి పుట్టినప్పటి నుంచి రేప్ అన్ని యుగాలలోనూ, అన్ని కాలలలోనూ జరగుతున్నాయని అమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహ్ తక్ గ్యాంగ్ రేప్ బాధితురాలిపై మరోమారు అదే నిందితులు గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటనలో పురోగతిపై ప్రశ్నించిన పాత్రికేయులకు సమాధానమిస్తూ నిర్మల్ బైరాగి ఈ వాఖ్యలు చేశారు.
అత్యాచర ఘటనపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, అయితే నిందితులను పట్టుకునేందుకు కొంత సమయం పడుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెరుగ్గానే పనిచేస్తున్నదని అమె ప్రభుత్వాన్ని వెనకేసుకోచ్చారు. అయితే గ్యాంగ్ రేప్ బాధితురాలిపై మళ్లీ నిందితులైన వారు అదే అకృత్యానికి ఒడిగట్టినా.. వారిని అరెస్టు చేయడానికి ఇంకా సమయం పడుతుందని చెప్పడంలోనే రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అర్థమవుతుందని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ వ్యాఖ్యలు చేసిందెవరో ఓ సాధారణ నేత కాదని. ఏకంగా హర్యానా బీజేపి మహిళా విభాగం అధ్యక్షురాలు. మహిళగా వుంటూ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను సమర్ధించేట్టుగా వ్యాఖ్యనించడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more