ప్రతికూల వాతావరణం వున్నప్పుడు విమానాలు నిలిపివేయడం మనకు తెలుసు. వర్షం అధికంగా కురిసినా.. లేక మంచు అధికంగా పడుతున్న విమానాశ్రయాలు మూతబడతాయి, అంతేకాదు విమానాలు ప్రయాణించడానికి కూడా వీలుండదన్న విషయం మాత్రమే మనకు తెలుసు. అలాంటి అకాశంలో విమానాలు ప్రయాణిస్తున్న సమయంలో వాటిని లైటింగ్ అదే మెరుపులు తాకితే.. విమానాంలో వున్నవారికి ప్రమాదమా..? అన్న సందేహం కలుగుతుంది. మెరుపులు తాకితే విమానానికి అందులో వున్న ప్రయాణికులకు ఏలాంటి ప్రమాదం వాటిల్లుతుందన్న అలోచనే కొంత భయాందోళనను కలిగిస్తుంది.
ఈ అలోచన రావడానికి ఆ రెండు విమానాలే కారణం. వాతావరణం ప్రతికూలంగా ఉన్న లండన్ ఆకాశంలో మెరుపులు రెండు బ్రిటీష్ విమానాలను వేర్వేరు సమయాల్లో తాకాయి. అయితే బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన ఐస్లాండర్ విమానాన్ని మెరుపు తాకినప్పుడు కెమెరాకు చిక్కింది. అది చూడగానే ఈ సందేహం ఉత్పన్నమైంది, అయితే హెత్రో విమానాశ్రంలో లాండ్ అయిన మెరుపులు తాకిన విమానంలోంచి దిగిన ఓ ప్రయాణికురాలు లిజ్ డాబ్సన్ మీడియాతో మాట్లాడుతూ.. తాము షాక్ గురికాగా, మెరుపు తగలడంతో విమానం కూడా ఒక్క కుదుపుకు లోనైందని చెప్పారు.
తమ విమానాన్ని ఎదో వస్తువు బలంగా తాకినట్టు అనిపించిందన్నారు. అయితే ఆ ఫ్లాష్ ను మాత్రమే తాము చూడగలిగామని, అది పూర్తిగా తమకు వెనకుగా జరిగిన ఘటనగా చప్పుకోచ్చారు. బ్రీటీష్ ఎయిర్ వేస్ కు చెందిన మరో విమానంలో ప్రయాణించిన విద్యార్థి ఫిలిప్ప బార్న్స్.. తమ విమానాన్ని మెరుపు తగలగానే విమానం కుదపునకు గురైందని, కాగా, ఇది నిత్యం ఎదురయ్యే కుదుపు కాదని విమాన వర్గాలు తెలిపాయని ప్రకటించారన్నారు. అయితే విమాన వర్గాలు మాత్రం తమకు లైటింగ్ తగినట్లు ప్రకటించలేదన్నారు. కాగా మెరుపులు తాకినా ఏమీ కాకుండా విమానాల బాడీ తయారౌతుంది. కాబట్టి ప్రయాణీకులకు ఏమీ కాలేదని బ్రిటీష్ ఎయిర్వేస్ అధికారులు తెలిపారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more