భారత భారీ విద్యత్ పరికరాల సంస్థ బిహెచ్ఈఎల్ పరిశ్రమకు 5000 కోట్ల రూపాయల కాంట్రాక్టు దక్కింది. ప్రపంచీకరణ విధానంతో అనేక దేశాల నుంచి వస్తున్న ఆర్డర్లతో విలసిల్లని భెల్.. గత కొంత కాలంగా ఆర్డర్ల తగిన సంఖ్యలో లేక అందోళన చెందుతున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 5000 కోట్ల రూపాయల కాంట్రాక్టును అందించింది. ఇవాళ ఈ విషయాన్ని సంస్థ అధికారులు వెల్లడించారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా మణుగూరులో 1080 మోగావాట్ల ధర్మల్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసే కాంట్రాక్టు లభించింది.
ఈ మేరకు తెలంగాన రాష్ట్ర విద్యుత్ కార్పోరేషన్ తో బిహెచ్ఈఎల్ కు ఓప్పందం కుదిరిందని, ప్రాజెక్టుకు ఇంజనీరింగ్, వస్తువులను సమకూర్చుకోవడంతో పాటు విద్యత్ ప్లాంట్ నిర్మాణ పనులను కూడా చేపట్టేందుకు భెల్ సమ్మతించడంతో ఈ కాంట్రాక్టు లభించింది. పవర్ ప్లాంట్ లో రెండు ఏళ్లో విద్యత్ ఉత్పత్తిని ప్రారంభించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగింది. ధర్మల్ విద్యత్ కేంద్రంలో 270 మెగావాట్లకు చెందిన నాలుగు యూనిట్లును నెలకొల్పనున్నారు.
ఈ ఆర్డరులో బిహెచ్ఈఎల్ తిరుచ్చి, హైదరాబాద్, హరిద్వార్, భూపాల్, రాణిపేట్, బెంగుళూరు మరియు ఝాన్సీలకు చెందిన యూనిట్లు భాగం పంచుకోనున్నాయి. సంస్థ నిర్మాణ పనులను పశ్చిమ ప్రాంతం విభాగంతో చూసుకోనుంది. దీంతో పాటు సివిల్ నిర్మాణ పనులు, ప్లాంట్ ఏర్పాట్లు, అన్ని నిర్వహించనుందని భెల్ అదికారులు చెప్పారు. మరో మూడేళ్ల కాలంలో మణుగూరు పవర్ ప్లాంట్ నుంచి మరో మూడేళ్లలో విద్యుత్ ఉత్పత్తిన ప్రారంభిస్తామని, దీంతో పాటు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం మొత్తంలో 6000 మోగావాట్ల విద్యత్ ఉత్పత్తికి తమతో అగ్రిమెంటు చేసుకుందని భెల్ అధికారులు వివరించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more