జివ్హకో రుచి, పుర్రెకో బుద్ది, అన్నట్లు ఆ నర్సుకు వున్న విచిత్రమైన అలవాడు తెలుసా..? ఫోటోలు దిగడం. ఇదేంటి అందరూ సెల్పీల తీసుకోగా లేనిది.. అమె ఫోటోలకు ఫోజులిస్తే.. విచిత్రమైన అలవాటంటారు అనుకుంటున్నారా..? అమె ఫోటోలు దిగేది ఏ పుణ్యక్షేత్రానికో, లేక ఏ ఈవెంట్ లోనే కాదు.. ఏకంగా చనిపోయిన వారి శవాల పక్కన పడుకుని ఫోటోలకు ఫోజులిచ్చేది. అదీనూ నవ్వుతూ. అది కూడా తానేదో ఘనకార్యం సాధించిన దానిలా థమ్స్ అప్ ఫోజులిస్తూ..పోటోలు దిగింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 38 మంది మృతులతో ఫోటోలు దిగింది.
అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ వుంది. అ 38 మందిని నర్సు చంపేసి మరీ ఫోటోలు దిగిందట. 38 మందిని చంపి వారి శవాలతో ఫోటలోలు దిగిందంటే.. ఈమె ఖచ్చితంగా నరహంతకురాలే. 38 మందిని చంపిన ఇటలియాన్ నర్సు డానియేల్ పోగ్యాలీ గురించి ఆలస్యంగా నిజాలు వెలుగు చూడటంతో అందరూ ఖంగుతిన్నారటజ ఫోటోలకు ఫోజుల్చినే ఈమెను ఫోటోలు తీసిన మరో సహనర్సు సారా పౌసిని పోలీసులు విచారించగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. తనను భయబ్రాంతికి గురిచేసి డానియేల్ పోగ్యాలీ ఫోటోలు తీయించుకునేదని విచారణలో సారా పౌసిని తెలిపింది.
అంతే కాదు 38 మంది అమె చంపాడానికి కారణం కూడా చాలా సిల్లీగా వుంది. రోగులు కానీ, వారి తరపున బందువులు గానీ అమెపై అరిచినా.. కొపంగించుకున్నా.. వారి రోగులపై డానియేల్ పోగ్యాలీ మరణశాసనాన్ని లిఖించేదట. చనిపోయిన వారి పక్కన సంతోషంగా నిలబడి ఫోటోలకు దిగేదని సారా చెప్పింది. మృతులకు దెగ్గరగా వెళ్లి మరీ ఫోటోలు తీయమని బెదిరించేదని తనను, తన స్వభావాన్ని చూసి తాను అనేక పర్యాయాలు భయాందోళనకు గురయ్యానని చెప్పింది. అంతేకాదు తన సహచర నర్సులను ఇబ్బందులను పెట్టేందుకు డ్యూటీ ముగించుకుని వెళ్లే సమయంలో వారి విరోచనాలు కలిగే ఇంజక్షన్ చేసేదని, 48 గంటల తరువాత వాటిని కనుగోనడం కూడా కష్టమని సారా తెలిపింది. ఇప్పటి వరకు కేవలం 78 ఏళ్ల వృద్దుడిని చంపిన కేసులో మాత్రమే ఆధారాలు లభ్యంకావడంతో అమెపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇప్పడు తాజాగా 38 మందిని చంపిందని కేనును మర్చారు. ఈ దర్యాప్తుకు అమె శవాలతో దిగిన ఫోటోలను సోలీసులు స్వాథీనం చేసుకున్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more