టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు తన అగ్రస్థానాన్ని మరింత పధిలం చేసుకుంది....
ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తాయి. అది ముగియముందే...
ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ మన్కడ్ చేసింది. ఐసీసీ కొత్త నిబంధనల...
తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ ప్రతిభను చాటుతున్నారు. ఇక తాజాగా క్రీడారంగంలోనూ...
టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను ప్రమాదం ఎదురైంది. కోయంబత్తూరు వేదికగా వెస్ట్జోన్...
ఆటగాడిగా భారత్ కు ఎన్నో విజయాలను అందించిన రవిశాస్త్రి... హెడ్ కోచ్ గా కూడా టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు. రవిశాస్త్రి హెడ్ కోచ్ గా ఉన్నప్పుడు విదేశాల్లో మన జట్టు చిరస్మరణీయమైన విజయాలను ఎన్నింటినో సాధించింది. 2014లో టీమిండియా డెరెక్టర్...
టీమిండియా మొట్టమొదటి టీ20 మ్యాచ్ ఆడినప్పుడు ఆ జట్టులో సభ్యుడిగా ఉన్న తనకు ఇన్నాళ్లకు మళ్లి జట్టులో స్థానం లభించింది. అయితే ఈ మధ్యలో మాత్రం ఆయన చాలా అనుభవాన్నే గడించారు. టీమిండియా టీ20 జట్టులో స్థానం కోల్పోయి.. అప్పుడప్పుడు తలుక్కున...
భారత క్రికెట్ జట్టు మాజీ సభ్యుడు, ఐపీఎల్ ఆటగాడు, 33 ఏళ్ల మధ్యప్రదేశ్ ఫాస్ట్ బౌలర్ ఈశ్వర్ పాండే అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఇన్స్టా వేదికగా సోమవారం (సెప్టెంబర్ 12) ప్రకటించాడు. 2014 న్యూజిలాండ్...